Telangana News
10th Paper Leak : బండి సంజయ్ కస్టడీ పిటీషన్ డిస్మిస్
వరంగల్ లో పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మస్ చేసింది కోర
Read Moreఎమ్మెల్యే టికెట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్రు : పాల్వాయి స్రవంతి రెడ్డి
సీనియర్ నాయకులపై అనవసరమైన వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బ తీయొద్దని మునుగోడు కాంగ్రెస్ ఇంచార్జి పాల్వాయి స్రవంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైనా ఉంటే అధిష
Read Moreరాజకీయ పార్టీలకు జాతీయ హోదా.. లాభాలేంటీ
ఏప్రిల్ 10 (సోమవారం) భారత రాజకీయ చరిత్రలోనే ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 'నేషనల్ పార్టీ క్లబ్'లోకి కొత్తగా ప్రవేశించింది.
Read Moreఅమరుల స్థూపం కాడ్కి రండి.. లీకు ఆధారాలతో వస్తా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
TSPSC పేపర్ లీక్ పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1
Read Moreతీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా
తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా వేసింది మల్కాజిగిరి కోర్టు. ఏప్రిల్ 11వ తేదీ మంగళవారం తీన్మార్ మల్లన్న బెయి
Read Moreటైటానిక్ షిప్ తరహాలో ఇంటి నిర్మాణం చేసిన రైతు
అభిరుచికి అనుగుణంగా ఓ వ్యక్తి తన ఇంటిని టెటానిక్ షిప్ తరహాలో నిర్మించుకున్నాడు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హెలెంచలో నివాసముంటున్న మింటూ రాయ్ అనే వ్యక్
Read Moreరైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుంది : మంత్రి హరీష్ రావు
మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి వచ్చే రూ.30 వేల కోట్లను కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ లో పాల్గొన
Read Moreగవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోంది : మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోడీ కార్యక్రమాలను రాష
Read Moreగురుకుల విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న టీచర్లు
గురుకులం పాఠశాలల్లో చదువు కోవాల్సిన విద్యార్థులు..వంట పనుల్లో బిజీగా ఉంటున్నారు. తరగతి గదుల్లో ఉండాలిసిన స్టూడెంట్స్.. వంటలు తయారు చేసే పనుల్లో నిమగ్న
Read Moreఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు
తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహ
Read Moreఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టోఫెల్ పరీక్ష
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్. ఏప్రిల్ 10వ తేద సోమవారం రాష్ట్ర విద్యాశాఖపై
Read Moreసిగరెట్ తో 'జనగణమన' పాడిన అమ్మాయిలు.. కేసు నమోదు
భారతీయులు అత్యంత గౌరవంగా భావించే జాతీయ గీతం 'జనగణమన'ను ఇద్దరు అమ్మాయిలు అపహాస్యం చేశారు. సిగరెట్ తాగుతూ జాతీయ గీతాన్ని పాడి, అగౌరవపరిచారు
Read Moreకుక్కల దాడిలో 20 మేకలు మృతి
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెన్గెస్పూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వీధి కుక్కల దాడిలో 20 మేక పిల్లలు మృత్యువాత పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి
Read More













