V6 News

Telangana News

సీడీపీవో, ఈవో పరీక్షలను రద్దు చేయాంటూ పిటిషన్.. విచారణ ఏప్రిల్ 11కు వాయిదా

టీఎస్పీఎస్సీ  సీడీపీవో, ఈవో పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది.  టీఎస్పీఎస్సీ  సీ

Read More

కారు నెంబర్ కోసం రూ.122 కోట్ల వేలం.. గిన్నిస్ రికార్డ్

టాప్ యాక్సెసరీలు, ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలను వెచ్చించే వ్యక్తులను మీరు చూసే ఉంటారు. తాము డ్రీమ్ కార్లను కొనడానికి కొ

Read More

ప్రధాని మోడీ ఫాలోవర్లలో చేరిన మస్క్.. టెస్లాను ఇండియాకు తెచ్చేందుకేనా..?

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌  ట్విట్టర్ చీఫ్, బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీని ఫాలో కావడం ప్రారంభించారు. మస్క

Read More

బలగం చూసిన బండి సంజయ్

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం మధ్యాహ్నం

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

ఖమ్మం జిల్లా  పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పాలేరులోని 59,60 డివిజన్లలో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్

Read More

వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నరు

సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రా

Read More

Twitter లో "W" బ్యాగ్రౌండ్ ఛేంజ్.. మస్క్ వైరల్ ట్వీట్

ఎలాన్ మస్క్ 44మిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను ఆధీనంలోకి తెచ్చుకుని దాదాపు ఆరు నెలలు పూర్తయిది. ఈ ఆర్నెళ్ల కాలంలో మస్క్ తీసుకున్న నిర్ణయాల వల్ల ట్విట్టర్

Read More

వైద్యం వికటించి గురుకుల పాఠశాల విద్యార్థి మృతి.. తల్లిదండ్రుల ఆందోళన

హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి వైద్యం వికటించి చనిపోయాడు. మామునూరు MJP గురుకుల పాఠశాలలో అవినాష

Read More

ఏపీ, తెలంగాణలో నంది అవార్డ్స్ ఎందుకివ్వటం లేదు : నట్టికుమార్

నంది అవార్డ్స్ పై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నంది అవార్డ్స్ ఎందుకివ్వడం లేదని ప్రశ్నిం

Read More

జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూం తాళాలు పోయాయి.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

2018లో జరిగిన ధర్మపురి ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా తాళాలు లేవంటూ స్ట్రాంగ్ రూ

Read More

ఇంధనం లేక సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఓడ.. ప్రమాదంలో 400మంది ప్రాణాలు

సుమారు 400మంది వలసదారులతో వెళ్తోన్న ఓ ఓడ నడి సముద్రంలో చిక్కుకుపోయింది. దీంతో వందలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఆఫ్ర

Read More

కేసీఆర్ ఊరూరా దొంగలను తయారు చేస్తుండు: ఆకునూరి మురళి

బీఆర్ఎస్ నేతలు గాదరి కిషోర్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లు ఉద్యమకారులు కాదని..ఉద్యమ ద్రోహులు, దోపిడీ దొంగలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపిం

Read More

బాలుడిని ముద్దు పెట్టుకోవడంపై క్షమాపణ చెప్పిన దలైలామా

టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామా ఓ బాలుడిని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన ఆ బాలుడికి, అతని కుటుంబసభ్యులకు క్షమాపణ

Read More