Telangana
లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పనైపోతుంది: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పనైపోతుందని కీలక వ్యాఖ్యలు చేశార
Read Moreప్రపంచం అబ్బురపడేలా మోదీ పరిపాలన: కిషన్ రెడ్డి
గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం అబ్బ
Read Moreయూనిట్ కరెంట్ ను కేసీఆర్ రూ.10 కొంటే.. రేవంత్ రూ.5కే కొంటున్నారు
తెలంగాణలో కరెంట్ వినియోగం భారీగా పెరిగింది. పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో సగటున కోటిన్నర యూనిట్ల దాకా వాడకం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ట్
Read Moreతెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆ
Read Moreపెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిండు
గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. హెల్దీగా ఉంటున్న వారు, ముఖ్యంగా యువకులు గుండెపోటుకు గురవుతు
Read Moreఏవరీ సుమలత.. గోండు తెగకు చెందిన తొలి డాక్టర్
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేసులోకి అనూహ్యంగా ఆదివాసీ డాక్టర్ నైతం సుమలత పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు ర
Read Moreనాలుగు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసి వాతావారణ శాఖ
తెలంగాణలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. రానున
Read Moreభద్రాద్రి కొత్తగూడెం పీఏసీఎస్జిల్లా కార్యవర్గం ఎన్నిక
చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం పీఏసీఎస్ నూతన జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం బూర్గంపహాడ్ పీఏసీఎస్ లో సమావేశమ
Read Moreఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి : వేముల వీరేశం
నార్కట్పల్లి, వెలుగు: కాంగ్రెస్ కార్మిక విభాగమైన ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇ
Read Moreస్టూడెంట్లు లక్ష్యం పెట్టుకొని చదవాలి
సూర్యాపేట, వెలుగు: స్టూడెంట్లు లక్ష్యం పెట్టుకొని చదవాలని ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాస రాంకుమార్ రెడ్డి సూచించారు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర
Read Moreఢిల్లీ లిక్కర్ కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన లాయర్ల ద్వారా దేశ అత్యున్నత
Read Moreఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి
తుంగతుర్తి, వెలుగు: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి
Read Moreఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రీతమ్
మోత్కూరు, వెలుగు : టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మోత్కూరుకు చెందిన నాగరిగారి ప్రీతమ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. 2014,
Read More












