Telangana
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
వనపర్తి, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన 8 మంది కౌన్సిలర్లు ఆదివారం బీఆర్ఎస్కు రాజీనామా చేసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ క్యాండ
Read Moreఎమ్మెల్యే చొరవతో స్కూల్కు సీఎస్ఆర్ ఫండ్స్
నవాబుపేట, వెలుగు: ఎమ్యెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి చొరవతో మండలంలోని హన్మసానిపల్లి ప్రైమరీ స్కూల్ రిపేర్ల కోసం రూ.7.37 లక్షల సీఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్
Read Moreకిటకిటలాడిన జోగులాంబ ఆలయం
అలంపూర్, వెలుగు: అలంపూర్ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. స్థానికులతో పాటు ఏపీ, కర్నాటక రాష్ట్రాల భక్తులు పెద్ద ఎత్
Read Moreమార్మోగిన మల్లన్న నామస్మరణ
పదకొండో ఆదివారానికి భారీగా తరలివచ్చిన భక్తులు కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి పుణ్యక్షేత్రం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. మల్
Read Moreవడ్లకు ఇస్తామన్న బోనస్ ఏమైంది? : హరీశ్ రావు
మాట తప్పిన కాంగ్రెస్ను రైతులు నిలదీయాలి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నిజాంపేట, వెలుగు: కాంగ్రెస్ వడ్ల
Read Moreరూ.100 కోట్లతో విద్యానిధి ఏర్పాటు చేస్తా : వెంకట్రామిరెడ్డి
రామాయంపేట, కౌడిపల్లి, వెలుగు: తనను గెలిపిస్తే 30 రోజుల్లో పేద విద్యార్థుల కోసం రూ.100 కోట్లతో విద్యానిధి ఏర్పాటు చేస్తానని బీఆర్&zwn
Read Moreసీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలి : రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల కోడ్ను ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రజలు సీ-విజిల్యాప్లో ఫిర్యాదు చేయాలని జ
Read Moreటోల్ ప్లాజా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నేరడిగొండ, వెలుగు: టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. నేరడిగొండ మండ
Read Moreచిన్నారులకు రూ.20 వేల ఆర్థికసాయం
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం రెండో జోన్లో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్(ఆక్ట్) నిర్వాహకులు ఆదివారం రూ.
Read Moreఒక రోజు ఏడు ర్యాకుల బొగ్గు రవాణాతో రికార్డు
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి సీహెచ్పీ(కోల్ హ్యాండ్లింగ్ప్లాంట్) ఒక రోజు అత్యధికంగా ఏడు ర్యాకుల బొగ్గు రవాణా చేసి రిక
Read More108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
జన్నారం, వెలుగు: 108 వాహనంలోనే ఓ మహిళా ప్రసవించింది. ఆడ శిశువుకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 108 వాహన పైలట్లు కిషన్, రఫీక్ తెలిపిన వివరాల
Read Moreతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Read Moreరైతులను మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దు
లక్సెట్టిపేట, వెలుగు: భూ నిర్వాసితులను జాతీయ రహదారి కోసం మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. మూడో ఫేజ్ జాతీయ రహదారి న
Read More












