Telangana
ట్రైబల్ వర్సిటీ నెరవేరిన గిరిజనుల కల!
కేంద్ర ప్రభుత్వం రూ.889.07 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగులో ప్రారంభించనుంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన 'సమ్మక్క, సారక్క &
Read Moreకరీంనగర్ సిటీకి తాగునీటి గండం
ఎల్ఎండీలో 7 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వలు రోజు తప్పించి రోజు సప్లై చేస్తున్న బల్దియా అధికారులు &
Read Moreపెచ్చులూడిన స్లాబ్ టెన్త్ స్టూడెంట్ తలకు గాయం
జైనథ్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్లు టెన్త్ పరీక్షలు రాస్తుండగా పెచ్చులూడిపడ్డాయి. ఈ ఘటనలో ఓ
Read Moreకాంగ్రెస్ లిస్ట్పై సస్పెన్స్.. ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ
రాష్ట్రంలో 6-7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ! మిగతా స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికే వదిలేసిన నేతలు నేడో, రేపో జాబిత
Read Moreబయటపడిన టానిక్ మరో బాగోతం!.. అడ్డదారిలో పాగా
టెండర్ వేయకున్నా ఏఏ అవొకేషన్స్ పేరుతో టూరిజం ప్రాజెక్టు సాకులతో ప్రభుత్వ ఖజానాకు రూ. 10.52 కోట్లు చిల్లు 2.2 ఎకరాలకే లీజ్.. అదనంగా
Read Moreప్రణీత్రావు ఎవరో తెల్వది.. ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి
ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నరు నా పేరు చెప్పాలని అతడిపై ఒత్తిడి తెస్తున్నరు బీఆర్ఎస్ను వదిలిపెట్టే ముచ్చటే లేదని కామ
Read Moreకొండగట్టు ఆలయంలో భారీగా అవినీతి .. ఆడిటింగ్ లో బట్టబయలు
కొండగట్టు,వెలుగు : కొండగట్టు ఆలయం లో భారీ అవినీతి చోటుచేసుకుంది. కొంద రు అధికారుల వల్ల దేవాలయానికి రావలసిన ఆదాయానికి భారీగా గండి పడింది. కొద్దిరోజుల క
Read Moreతల్లిదండ్రులు, తమ్ముడి కోసం.. ఎస్ఐ అవతారం
ఏడాదిగా రైల్వే ఎస్ఐగా చెలామణి అవుతున్న యువతి అరెస్ట్ పేదరికాన్ని ఎదుర్కొని ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి&nbs
Read Moreయాదగిరిగుట్టలో వైభవంగా దివ్యవిమాన రథోత్సవం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఇందు
Read Moreఓటరు నమోదుకు ఏప్రిల్ 15 వరకు చాన్స్.. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే..
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే.. ఓటరు నమోదుకు స్పెషల్క్యాంపెయిన్ ఆఫ్లైన్లో కుదరకప
Read Moreక్లైమాక్స్కు ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్
ఓటర్లతో అభ్యర్థుల ములాఖత్ మారుతున్న బలాబలాలు నాగర్ కర్నూల్, వెలుగు : లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాక మొదలైంది. ఉమ్మడి జి
Read Moreసింగరేణి బిజినెస్ రూ. 37 వేల కోట్లు!
ఈ ఏడాది -రికార్డు స్థాయిలో బొగ్గు, కరెంట్అమ్మకాలు ఫిబ్రవరి నాటికే దాటేసిన గతేడాది టర్నోవర్ 12 శాతం వృద్
Read Moreగడ్చిరోలిలో ఎన్కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేపనపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయ
Read More












