Telangana
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Read Moreరైతులను మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దు
లక్సెట్టిపేట, వెలుగు: భూ నిర్వాసితులను జాతీయ రహదారి కోసం మళ్లీ నిర్వాసితులుగా మార్చొద్దని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. మూడో ఫేజ్ జాతీయ రహదారి న
Read Moreబీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి
భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు కనీస నిర్వచనం, గుర్తింపు లభించడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. రాజ్యాంగంలో రాసుకున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక
Read Moreవీళ్లే వాళ్లు.. వాళ్లే వీళ్లు!
ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు కొత్తగా పుట్టుకురారు. అప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలో నుంచే అటూ ఇటు మారుతుంటారని ఒక రాజనీతిజ్ఞుడు అన్నాడు. ఇది
Read More10 తులాల గోల్డ్ చైన్గుంజుకెళ్లిన దుండగులు
నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్ గండిపేట, వెలుగు: పట్టపగలు చైన్ స్నాచింగ్ ముఠా నడిరోడ్డుపై బీభత్సం స
Read Moreట్రై సైకిళ్లు, వీల్ చైర్లు అందజేత
బషీర్ బాగ్, వెలుగు: దివ్యాంగులలో ఆత్మస్థైర్యం పెంపొందించి, ఉపాధి కల్పించేలా ‘సక్షమ్ తెలంగాణ’ సంస్థ పనిచేస్తుందని సంస్థ ఉపాధ్యక్షుడు దయాకర్
Read Moreఈస్టర్ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చర్చిలో ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్పాల్గొన్నారు. చర్
Read Moreఅన్ని రంగాల్లో సీమాంధ్రుల పెత్తనం తగ్గించాలి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం నిర్మూలించినప్పుడే తెలంగాణ
Read More38 బైకులు, 7 ఆటోలు, కారు సీజ్
వికారాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్నేపథ్యంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్
Read Moreఅబోడ్ బయోటెక్ ఇండియా ఓయూతో ఎంఓయూ
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీతో అబోడ్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ఆదివారం ఎంఓయూ కుదుర్చుకుంది. పరిశోధన, విద్యా కార్యక్రమాలు తదితర అంశాలపై అవ
Read Moreరూ.1.30 కోట్లతో బైక్ షోరూమ్ డీలర్ పరార్
సికింద్రాబాద్, వెలుగు: తక్కువ ధరకే హోండా యాక్టివా బైకులు ఇస్తామంటూ ఓ డీలర్ కస్టమర్లను మోసం చేసి రూ.1.30 కోట్లతో పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి నె
Read Moreవిద్యా వ్యవస్థను మెరుగుపర్చాలి : వేముల రామకృష్ణ
ముషీరాబాద్, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధి విద్యతోనే సాధ్యమంటున్న ప్రభుత్వాలు, విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాయా అని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షు
Read Moreస్టూడెంట్లకు స్పెషల్ బస్సులు
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి నడిపేందుకు ఆర్టీసీ ప్లాన్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు ఉదయం, సాయంత్రం వేళల్లో కాలేజీ రూట్లల
Read More












