ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని సరస్వతీ స్కూల్సమీపంలో నీళ్ల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం మండలకేంద్రానికి చెందిన శ్రీనివాస్ (34) ట్రాక్టర్ డ్రైవర్. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లపై చల్లేందుకు శనివారం ట్యాంకర్లో నీటిని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కావడంతో శ్రీనివాస్ స్పాట్లోనే చనిపోయాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ మధుసూదన్ రావు పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్యాంకర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
- కరీంనగర్
- March 31, 2024
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు