Telangana
ఎగ్జామ్ సెంటర్ను తనిఖీ చేసిన ఎస్పీ
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని ఇంటర్ ఎగ్జామ్ సెంటర్లను గురువారం ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి తనిఖీ చేశారు. సీవీ రామన్, త్రివేణి జూనియర్
Read Moreనల్గొండలో అగ్నిప్రమాదం.. జడ్పీ ఆఫీస్ లో ఫర్నిచర్, ఫైల్స్ దగ్ధం
నల్గొండ జిల్లా కేంద్రంలోని ZP ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలోని ఆడిట్ ఆఫీసులో అర్ధరాత్రి మంటలు వచ్చాయి. మంటలు ఎగిసిపడడంతో ఫర్నీచర్,
Read Moreరూ. 60 వేల కోట్లతో తెలంగాణలో హైవేల నిర్మాణం
పట్టణ వలసలు తగ్గించి పల్లెల్లో ఉపాధి పెంచే లక్ష్యం బీఆర్ఎస్ లూటీ చేసింది కాంగ్రెస్
Read Moreప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆటోడ్రై
Read Moreఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అడిషనల్ కలెక్టర్ రమేశ్అన్నారు. గురువారం కొల్చారం మండల కే
Read Moreసిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని కోరుతూ జిల్లా టీఎన్జీవొస్ సంఘం అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్
Read Moreజహీరాబాద్ లో బీజేపీదే గెలుపు : కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నారాయణ్ ఖేడ్, వెలుగు : జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ గెలుపు
Read Moreఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ ర్యాలీ
జహీరాబాద్, వెలుగు : అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో
Read Moreటెన్త్ క్లాస్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కుభీర్, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం
Read Moreవైభవంగా రాజరాజేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
నేరడిగొండ, వెలుగు : నేరడిగొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం గురువారం వైభవంగా సాగింది. విగ్
Read Moreతెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్తో ప్రత్యేక నిఘా : డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్
కోటపల్లి : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కోటపల్లి మండలం వేంచపల్లి పెర్రీ పాయింట్ ను గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు, మంచ
Read Moreఇవ్వాలా(మార్చి1న) వేంపల్లి రైల్వే గేటు బంద్
కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్(టి)–కాగజ్ నగర్ మెయిన్ రోడ్పై ఉన్న రైల్వే గేటును 12 గంటలపాటు క్లోజ్ చేస్తున్నట్లు కాగజ్ నగర్ రైల్వేస్టేషన్ అధికార
Read Moreబెల్లంపల్లి మండలంలో..స్కూల్లో విద్యార్థుల ముందే మద్యం తాగిన టీచర్
బెల్లంపల్లి, వెలుగు : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్.. స్కూల్లో స్టూడెంట్ల ముందే మద్యం తాగిన ఉదంతమిది.
Read More













