V6 News

Telangana

20 రోజుల ముందే హైదరాబాద్ కు ఎండాకాలం

మార్చి నెల రానే రాలేదు.. తెలంగాణలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా అయితే ఎండలు మార్చి నెలలో మొదలై  ఏప్రిల్, మే నెల మెుత్తం ఉంటాయి. కానీ &

Read More

చౌటుప్పల్ మాస్టర్ ప్లాన్ పక్కాగా ఉండాలె : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ పక్కాగా ఉండాలని

Read More

సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను సందర్శించిన సీపీ

ఖమ్మం టౌన్, వెలుగు :  నేరాల డిటెక్షన్‌‌లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) మరింత సమర్థవంతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్న

Read More

నార్మల్​ డెలివరీలు పెంచాలి : కలెక్టర్ వీపీ గౌతమ్

    ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్&

Read More

మారాయిగూడెం సమ్మక్క, సారలమ్మ జాతర షురూ

భద్రాచలం, వెలుగు :  దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం సమ్మక్క-, సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. సమక్క, సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చా

Read More

ప్రాజెక్టుల భూ సేకరణ పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్​ ప్రియాంక అల

    భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో చేపడుతున్న ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన భూ

Read More

ఆదాయ వనరులు పెంచేలా చర్యలు

    బడ్జెట్ సమావేశంలో మేయర్‌‌ పునుకొల్లు నీరజ ఖమ్మం టౌన్, వెలుగు :  కార్పొరేషన్‌‌ ఆదాయ వనరులను పె

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ పైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది.  బారామతి సమీపంలో  టు వీలర్ పైకి టిప్పర్  లారీ దూసుకెళ్ళింది. ఈ ఘటనలో

Read More

మార్చి ​1 నుంచి జీరో కరెంట్ ​బిల్లులు : ఎస్ఈ రమేశ్​ బాబు

కామారెడ్డి, వెలుగు: తెల్ల రేషన్​ కార్డు​ఉండి, నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ​వినియోగిస్తున్న వారికి 2024, మార్చి ఒకటో తేదీ నుంచి జీరో బిల్లులు ఇస

Read More

నిజామాబాద్ లో ఇంటర్​ పరీక్షలు షురూ

నిజామాబాద్ లో 795 మంది, కామారెడ్డిలో 421  గైర్హాజరు నిజామాబాద్, వెలుగు: ఇంటర్​ ఫస్టియర్ ​ఎగ్జామ్స్ బుధవారం స్టార్ట్​అయ్యాయి. ​19,117 మంది వి

Read More

జగిత్యాల చైర్ పర్సన్ గా జ్యోతి

జగిత్యాల, వెలుగు : జగిత్యాలలో బీఆర్​ఎస్​ రెబల్​  కౌన్సిలర్​ అడువాల జ్యోతి కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​, ఇండిపెండెంట్​   కౌన్సిలర్లమద్

Read More

కాంగ్రెస్ లో చేరిన.. 500 మంది కార్యకర్తలు

ఊట్కూరు, వెలుగు : మండలకేంద్రానికి చెందిన బీఆర్ఎస్​ నాయకులు సూర్య ప్రకాశ్​రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో పాటు 500 మంది కార్యకర్తలు బుధవార

Read More

ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే

లింగాల, వెలుగు : ఆపరేషన్​ చేయించుకొని హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న లింగాల ఎంపీపీ కె లింగమ్మను బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పరామర్శ

Read More