V6 News

Telangana

అహోబిలం నరసింహస్వామికి..తెలంగాణ ప్రభుత్వ పట్టు వస్త్రాలు

అలంపూర్, వెలుగు : ఏపీలోని అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు పంపించింది. ప్రస్తుతం అహోబిలం ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున

Read More

గవర్నర్‌‌తో మెదక్‌ ఎమ్మెల్యే భేటీ

మెదక్, వెలుగు : గవర్నర్‌‌ తమిళిసైను మెదక్‌ ఎమ్మెల్యే డాక్టర్​ మైనంపల్లి రోహిత్ రావ్​ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  గవర్నర్​ మా

Read More

ఖేడ్‌లో శ్రీకాంత్‌ చారి విగ్రహావిష్కరణ

నారాయణ్ ఖేడ్, వెలుగు : తెలంగాణ ఉద్యమం మలిదశలో అమరుడైన శ్రీకాంత్ చారి విగ్రహాన్ని నారాయణఖేడ్ పట్టణంలోని మంగళ పేట్‌లో బుధవారం ఆవిష్కరించారు.  

Read More

మెదక్‌ కలెక్టర్‌‌గా రాహుల్‌ రాజ్‌

మెదక్, వెలుగు : మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌ నియమితులయ్యారు. ఇక్కడ ఉన్న కలెక్టర్‌‌ రాజర్షిషా ఆదిలాబాద్‌ కు ట్రా

Read More

ఉద్యోగాలు ఇప్పిస్తానని.. 5 లక్షలు టోకరా

రామచంద్రాపురం, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేశారు.  బుధవారం  పోలీసులు తెలిపిన వివరా

Read More

బీఆర్ఎస్​కు ముగ్గురు కౌన్సిలర్లు రాజీనామా

ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేరారు. కౌన్సిలర్లు కావలి సంతోష్, జన్నారపు విజయలక్

Read More

కొల్లాపూర్​ ఎంపీపీగా రజిత

కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ ఎంపీపీగా మాలే రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో బుధవారం జడ్పీ  డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్ &

Read More

ఆసిఫాబాద్ కలెక్టర్​గా స్నేహ శబరీశ్

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే బదిలీ అయ్యారు. ఆయనను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. కొత్త

Read More

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్​గా రాజురా సత్యం

    వైస్ చైర్మన్​గా కావలి సంతోష్  ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం

Read More

మందమర్రి వాసికి జర్నలిజంలో గోల్డ్​మెడల్

కోల్​బెల్ట్, వెలుగు : మందమర్రి చెందిన రీసెర్చ్​ స్టూడెంట్ ​పూదరి హరీశ్ ​కుమార్​జర్నలిజం ఎంఫిల్​లో గోల్డ్​ మెడల్​ పొందాడు. బుధవారం హైదరాబాద్​లోని రవీంద

Read More

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్​

ఉట్నూర్, వెలుగు : ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్​అన్నారు. బుధవారం ఆయన ఉట్నూర్​ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస

Read More

బండి సంజయ్ ప్రజాహిత యాత్ర వాయిదా

కరీంనగర్ బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర వాయిదా పడింది. ప్రస్తుతం సంజయ్ యాత్ర హుజురాబాద్ లో జరుగుతుంది.

Read More

ఏజ్‌‌ లిమిట్‌‌ వినతిపై నిర్ణయం తీసుకోండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి నుంచి 51 ఏండ్లకు పెంచాలన్న వినతిపత్రంపై నిర్ణయం

Read More