Telangana
దివ్యాంగుల రిజర్వేషన్ ను 4శాతానికి పెంచిన ఘనత మోడీదే: కిషన్ రెడ్డి
దివ్యాంగులకు 3 శాతం ఉన్న రిజర్వేషన్లను 4 శాతానికి పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దివ్యాంగులకు 3వేల పింఛన్లు వచ్చేం
Read Moreకాళేశ్వరం కామధేనువు కాదు.. తెలంగాణ పాలిట శాపం: ప్రొఫెసర్ కోదండరామ్
మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలున్నాయని.. అధికారులు, నిపుణులు చెప్పినా వినకుండా బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం కట్టిందని మండిపడ్డారు తెలంగాణ జన
Read Moreఅయ్యో.. : మేడిగడ్డ వెళుతున్న బీఆర్ఎస్ నేతల బస్సు టైరు బరస్ట్
మేడిగడ్డ ప్రాజెక్టును మేం కూడా చూస్తామంటూ.. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి వోల్వో బస్సుల్లో బయలుదేరిన బీఆర్ఎస్ నేతల బస్సు టైరు బరస్ట్ అయ్య
Read MoreDevotional : నాలుగు రూపాల్లో దర్శనం ఇచ్చే అయ్యప్పసామి.. మన తెలంగాణలో..
దేశంలో ఎక్కడాలేని విధంగా నాలుగు రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఈ అయ్యప్ప. ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉంది. అయ్యప్ప భక్తులు సింగరేణి యాజమాన
Read Moreలాస్య నందిత కారు యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు
సికింద్రాబాద్, కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పటాన్ చెరు పోలీసులు..కీలక ఆధారాలను సేకరించారు
Read Moreప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడిన..బ్లూకోల్ట్స్ సిబ్బందికి రివార్డు
కరీంనగర్క్రైం, వెలుగు : ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని భుజాన వేసుకొని 2 కిలోమీటర్లు నడిచి హాస్పిటల్ కు తరలించి ప్రాణాలు కాపాడిన బ్లూక
Read Moreతెలంగాణలో ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం.. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ సర్కార్. మార్చి
Read Moreడీఎస్సీలో ఉమ్మడి జిల్లాకు 823 పోస్టులు
కరీంనగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గురువారం రిలీజ్ చేసిన మెగా డీఎస్సీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 823 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఇందు
Read Moreజర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం : ఎంఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠా
Read Moreకేటీఆర్ నియోజకవర్గంలో..కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ కౌన్సిలర్
సిరిసిల్ల టౌన్, వెలుగు : కేటీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. సిరిసిల్ల మున్సిపల్ 6వ వార్డ్ కౌన్సిలర్ గుండ్లపల్లి
Read Moreరేవల్లి మండలంలో..బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు
రేవల్లి, వెలుగు : మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో జడ్పీటీసీ బోర్ల భీమన్న, పీఏసీఎస
Read Moreమేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మర్చిపోయి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాస్తవాలు చెప్పడానికే చలో మేడి
Read Moreగురుకుల జాబ్స్ నోటిఫికేషన్ లో..ఒక్కడికే నాలుగు జాబ్స్
అమ్రాబాద్, వెలుగు : నల్లమల యువకులు ఒకే నోటిఫికేషన్ లో నాలుగు, మూడు జాబ్స్ కొట్టి శభాష్ అనిపించుకుంటున్నారు. గురుకుల జాబ్స్ నోటిఫికేషన్ లో మన్న
Read More













