Telangana
పొగ మంచుతో.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు గల్లంతు
పొగమంచు రోడ్డును కమ్మేయడంతో ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా శివారెడ్డి పెట్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వ
Read Moreన్యూ ఇయర్ వేడుకలకు పర్మీషన్ మస్ట్ : పోలీస్ కమిషనర్
హైదరాబాద్ నగరంలో సన్ బర్న్ లాంటి ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారనే
Read Moreఆర్మూర్ లో..తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లో ఆదివారం తైక్వాండో బె ల్ట్గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు 110 మంది స్టూడెంట్స్ హాజరు కాగా ఉత్తమ ప్రతిభ చూపిన
Read Moreమిర్యాలగూడలో ..ఇంటి డోర్లు పగులగొట్టి బంగారం చోరీ
మిర్యాలగూడ, వెలుగు : రెండు పల్సర్ బైకులపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దొంగలు ఓ ఇంటి డోర్లు పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. రూరల్ పోలీసు
Read Moreసింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ వేస్తామన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో డిసెంబర్
Read Moreఉచిత వైద్య సేవలు అభినందనీయం
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్, వెలుగు : గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని నకిరేకల్ ఎమ
Read Moreనకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తుల అటాచ్: సీఎం రేవంత్
నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుగాలం కష్టపడే రైతుల ఆత్మహత్యలకు నకిలీ విత్తనాలు కారణమవుతున్నాయి. నకిలీ విత్తన
Read Moreకార్మికులకు గిఫ్టుల పంపిణీ షురూ!
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూనియన్లు పావులు కదుపుతున్నాయి. ఈనెల 27వ తేదీన సింగరేణిలో గుర్తింపు
Read Moreడిసెంబర్ 28 నుంచి గిరిజన గురుకులాల..రాష్ట్రస్థాయి ఆటల పోటీలు
ఇల్లెందు, వెలుగు : ఈనెల 28 నుంచి గిరిజన సంక్షేమ గురుకులాల 7వ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను సుదిమళ్ల గిరిజన గురుకుల కళాశాలలో నిర్వహించనున్నట్లు ఖమ్మం రీజి
Read Moreభద్రాద్రిలో నిత్య కల్యాణాలు షురూ
భద్రాచలం,వెలుగు : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో పగల్ పత్ ఉత్సవాల సందర్భంగా నిలిపేసిన నిత్య కల్యాణాలు ఆది
Read Moreమెదక్ జిల్లాలో.. ఏడుపాయలకు పోటెత్తిన భక్తజనం
పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీతో పాటు తెల
Read Moreఆయుష్మాన్కార్డుతో రూ.5 లక్షల బీమా : కమల్వర్ధన్ రావు
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కమల్ వర్ధన్రావు కంది/పటాన్చెరు, వెలుగు : ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ కార్డు తీసుకొని రూ. 5
Read Moreకొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకి
Read More












