Telangana

నాన్​వెజ్​ టిఫిన్ అదుర్స్ ​.. ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఐటీ ఎంప్లాయీస్

పొద్దున నాలుగు గంటలకే ఓపెన్​     అందుబాటులో వెరైటీ రుచులు      సిటీలోని  పలుచోట్ల సెంటర్లు  &nbs

Read More

ఈ ఏడాదిలో సైబర్​ నేరగాళ్లు రూ.707 కోట్లు లూటీ : డీజీపీ రవి గుప్తా

హైదరాబాద్‌, వెలుగు:  రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. సైబర్​ నేరగాళ్లు రూ.707 కోట

Read More

మిల్లింగ్ ​జాప్యంతో రూ.56 వేల కోట్ల అప్పులు

  సివిల్​ సప్లయిస్​కు మిల్లర్ల నుంచి88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్‌ వేల కోట్ల విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నరు సీఎంఆర

Read More

ముందు దించేద్దాం..! భువనగిరి చైర్మన్ ​ఎవరనేది తర్వాత చూద్దాం

అవిశ్వాసం తీర్మానంపై 30 మంది సంతకాలు నేడు కలెక్టర్‌‌ను కలవనున్న భువనగిరి కౌన్సిలర్లు యాదాద్రి, వెలుగు: భువనగిరి మున్సిపల్ చైర

Read More

సీఎం రేవంత్​రెడ్డికి స్వల్ప అస్వస్థత

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా రివ్యూలు, పర్యటనలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్​ రెడ్డి స్వల

Read More

కల్తీ కల్లు నియంత్రణపై కదిలిన యంత్రాంగం..రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​ న్యాబ్ స్పెషల్​ ఆపరేషన్​ షురూ

రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్​ న్యాబ్  స్పెషల్​ ఆపరేషన్​ షురూ కల్తీ కల్లు ఘటనలు, మృతుల వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు గత ప్రభుత్వ హయాంలో ఓ మంత్ర

Read More

2047లోపు అభివృద్ధి చెందిన భారత్ దిశగా ముందుకు పోతున్నం: మంత్రి బీఎల్​ వర్మ

హనుమకొండ, వెలుగు: అట్టడుగు వర్గాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఇందులో భాగంగా 2047 లోపు అభివృద్ధి చెందిన భారత్​గా నిలవడమే లక్ష్యంగా &nbs

Read More

మరణించిన తొమ్మిదేండ్ల తర్వాత యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డులు మంజూరు

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి, ముత్యంపేటకు చెందిన మరో వ్యక్తికి వారు మరణించిన తొమ్మిదేళ్ల తర్వాత కేంద్ర ప్ర

Read More

జమ్మికుంట బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు యూటర్న్.. మున్సిపల్​ చైర్మన్​పై అవిశ్వాసం

కలెక్టర్ కు తీర్మానం అందించిన 20 మంది కౌన్సిలర్లు– కాంగ్రెస్​లో చేరే ఆలోచనలో గులాబీ లీడర్లు చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుకు వ్యతిరేకం

Read More

గెలిచిన సంఘాలకు సవాళ్లు..

కోల్​బెల్ట్/గోదావరిఖని,వెలుగు: సింగరేణిలో గెలిచిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన పెను సవాల్​గా మారనుంది

Read More

భూములు, ఇండ్ల బాధితులే ఎక్కువ.. సీఎం ప్రజావాణికి 2 వేల 445 అర్జీలు

పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బేగంపేటలోని మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన వచ్చింది. దూర ప్రాంత

Read More

న్యూ ఇయర్‌‌ సెలబ్రేషన్స్‌‌ రాత్రి 12.30 గంటల వరకే

కమిషనరేట్‌‌ పరిధిలో విస్తృతంగా డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ టెస్ట్‌‌లు డ్రగ్స్ వాడినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించిన

Read More

ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ల వెల్లువ .. రెండో రోజు 8.12 లక్షల దరఖాస్తులు

రేషన్​ కార్డుల కోసం పెరుగుతున్న వినతులు క్యాస్ట్​, ఇన్​కమ్​ సర్టిఫికెట్లు అవసరం లేదు: సీఎస్​ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన

Read More