Telangana
కాళేశ్వరంలోకి నీళ్లు పైకి తెచ్చి కిందికి వదలడం.. తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి దగ్గరే కట్టి ఉంటే ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేవన
Read Moreక్వాలిటీ ఉంటే బ్యారేజీలెందుకు దెబ్బతిన్నయ్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
‘‘కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లలో చూపించిన ఆసక్తిని పనుల నాణ్యతలో చూపించలేదు. అందుకే కన్నెపల్లి, అన
Read Moreటీబీ తగ్గట్లేదని వ్యక్తి ఆత్మహత్య
పాల్వంచ, వెలుగు: టీబీ ఎంతో కాలంగా పీడిస్తున్న టీబీ తగ్గడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూ
Read Moreమేడిగడ్డ బ్యారేజీలో 10 టీఎంసీల నీళ్లుండగా బాంబులు పెట్టిన్రా: పొన్నం
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభ
Read Moreకాళేశ్వరం అప్పు రూ.87 వేల 449 కోట్లు,
కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్ బిల్లులు రూ.3,192.08 కోట్లు ఉన్నాయని ఈఎన్సీ వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం చేసిన బిల్లుల్లో రూ.1,915.88 కోట్లు కాళేశ
Read Moreప్రజా ప్రభుత్వంలోనైనా..పాఠశాల విద్య బాగుపడేనా?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పాత ప్రభుత్వం పనితీరును రేవంత్ సర్కార్ సమీక్షించడం శుభ పరిణామం. కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షించాల్స
Read Moreడ్రోన్లతో వ్యవసాయం సమస్యాత్మకం
ఆధునిక వ్యవసాయంలో ఒక విచిత్ర పద్ధతి ఉన్నది. ఒక సమస్య వస్తే, దానికి ఒక ‘టెక్నికల్’ పరిష్కారం చూపెట్టడం, ఆ పరిష్కారం నుంచి వచ్చే సమస్యలకు ఇం
Read Moreఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు..
సంగారెడ్డి, వెలుగు: మహిళను కొట్టి చంపిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం సం చలన తీ
Read Moreఎకరం భూమి రిజిస్ట్రేషన్ విషయంలో గొడవ.. కర్రలు, రాళ్లతో కొట్టుకున్న అన్నదమ్ములు
నర్సాపూర్, వెలుగు: భూమి విషయంలో కుటుంబసభ్యుల మధ్య మొదలైన గొడవ చినికి చినికి గాలి వానలా మారి దాడులు చేసుకునే వరకు వెళ్లింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మం
Read Moreతెలియకుండా కూతురు పెండ్లి చేస్తున్నరని... పోలీస్స్టేషన్లో నిప్పంటించుకున్నడు
మోపాల్, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్పరిధిలో తనకు తెలియకుండా తన భార్య కూతురి పెండ్లి చేస్తోందని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్ఆవరణలో డీజిల్ పోసుకుని
Read Moreగోవా నుంచి హైదరాబాద్ సిటీకి డ్రగ్స్
ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ. లక్ష విలువైన 11 గ్రాముల ఎండీఎంఏ సీజ్ షాద్నగర్, వెలుగు: గోవా నుంచ
Read Moreఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో తాత సంవత్సరీకానికి వచ్చిన ఇద్దరు యువకులు సరదాగా వాగులో ఈతకు వెళ్
Read Moreవికారాబాద్ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్
వికారాబాద్, వెలుగు : ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. 2023ఏడాదికి సంబంధించి యాన్యువల్ క్రైమ్ రిపోర
Read More












