Telangana
భద్రాద్రిలో ఐఎన్టీయూసీ హవా
ఉత్కంఠగా సాగిన కౌంటింగ్ కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్వద్ద ఉద్రిక్తత భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేట్, కొత్త
Read Moreచాన్స్ ఇస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా : భట్టి సతీమణి నందిని
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని తెలిపారు. బుధవార
Read Moreజగిత్యాల జిల్లాలో 5070 కేసులు : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల రూరల్, వెలుగు : పోలీసుల సమష్టి కృషితో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పారదర్శకతతో పనిచేయడం వల్ల పోలీసులపై ప్రజల్లో విశ్వా
Read Moreప్రజాపాలనను సక్సెస్ చేయాలె : రజిత
హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత హుస్నాబాద్, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజాప
Read Moreరామగుండం రీజియన్లో..93.77 శాతం పోలింగ్
ఓటేసేందుకు బారులుదీరిన కార్మికులు గనుల వద్ద పోటాపోటీగా ఓట్లు అభ్యర్థించిన సంఘాలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్&
Read Moreఈ చలాన్లపై రాయితీ సద్వినియోగం చేసుకోవాలె : డీసీపీ అందె శ్రీనివాసరావు
సిద్దిపేట రూరల్, వెలుగు : ఈ చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అడిషనల్ డీస
Read Moreసిరిసిల్లలో ఎమ్యెల్యే కేటీఆర్ పర్యటన
రాజన్నసిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, వెలుగు : సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్యెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్
Read Moreఆల్ఫాజోలం డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు
రూ. 70 లక్షల విలువ గల ముడి పదార్థాల సీజ్ నలుగురు నిందితుల అరెస్టు సంగారెడ్డి టౌన్ , వెలుగు : నిషేధిత పదార్థాలైన ఆల్ఫాజోలం యూనిట్లపై పోలీసులు
Read Moreగుండెపోటుతో మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు అలియాస్ విష్ణు (52) మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.
Read More200 యూనిట్లలోపు కరెంట్ కాల్చేవాళ్లు బిల్లులు కట్టొద్దు : కవిత
నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రకటించిన గృహజ్యోతి పథకం కింద 200లోపు యూనిట్లు కాల్చేవారు కరెంట్ బిల్లులు కట్టవద్దని ఎమ్మెల్సీ కవిత సూచిం
Read Moreపంజాబ్ నేషనల్ బ్యాంక్ ..ఎల్బీనగర్ బ్రాంచ్ తరలింపు
శివగంగ కాలనీ నుంచి మన్సూరాబాద్కు షిఫ్ట్ ఎల్ బీనగర్, వెలుగు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్బీనగర్ బ్రాంచ్ను శివగంగ కాలనీ నుం
Read Moreఎరుకల ఆత్మగౌరవ భవనం ప్రారంభించాలి
తెలంగాణ ఎరుకల సంఘం విజ్ఞప్తి ముషీరాబాద్,వెలుగు : ఎరుకల కులస్తులకు నిజాంపేటలో ఎకరం భూమిలో రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఆత్మగౌరవ భవ
Read Moreగిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నరు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆసిఫాబాద్, వెలుగు : జడ్పీ చైర్మన్, చైర్పర్సన్ పదవులను ఆదివాసీలకు కేటాయిస్తే వాటిని ఆధిపత్య కులాల వారు ఆక్రమించుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నార
Read More












