Telangana

భద్రాద్రిలో ఐఎన్​టీయూసీ హవా

ఉత్కంఠగా సాగిన కౌంటింగ్​ కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్​వద్ద ఉద్రిక్తత భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేట్, కొత్త

Read More

చాన్స్​ ఇస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా : భట్టి సతీమణి నందిని

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని తెలిపారు. బుధవార

Read More

జగిత్యాల జిల్లాలో 5070 కేసులు : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల రూరల్, వెలుగు :  పోలీసుల సమష్టి కృషితో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పారదర్శకతతో పనిచేయడం వల్ల  పోలీసులపై ప్రజల్లో విశ్వా

Read More

ప్రజాపాలనను సక్సెస్​ చేయాలె : రజిత

    హుస్నాబాద్​ మున్సిపల్ చైర్ ​పర్సన్​ రజిత హుస్నాబాద్, వెలుగు : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజాప

Read More

రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌లో..93.77 శాతం పోలింగ్‌‌‌‌‌‌‌‌

ఓటేసేందుకు  బారులుదీరిన కార్మికులు  గనుల వద్ద పోటాపోటీగా ఓట్లు అభ్యర్థించిన సంఘాలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్&

Read More

ఈ చలాన్లపై రాయితీ సద్వినియోగం చేసుకోవాలె : డీసీపీ అందె శ్రీనివాసరావు

సిద్దిపేట రూరల్, వెలుగు : ఈ చలాన్లు పెండింగ్​లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అడిషనల్ డీస

Read More

సిరిసిల్లలో ఎమ్యెల్యే కేటీఆర్ పర్యటన

రాజన్నసిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, వెలుగు : సిరిసిల్లలో మాజీ మంత్రి, ఎమ్యెల్యే కేటీఆర్ బుధవారం పర్యటించారు.  ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్

Read More

ఆల్ఫాజోలం డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు

రూ. 70 లక్షల విలువ గల ముడి పదార్థాల సీజ్ నలుగురు నిందితుల అరెస్టు సంగారెడ్డి టౌన్ , వెలుగు : నిషేధిత పదార్థాలైన ఆల్ఫాజోలం యూనిట్లపై పోలీసులు

Read More

గుండెపోటుతో మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపల్  వైస్ చైర్మన్  కుర్ర కోటేశ్వరరావు అలియాస్  విష్ణు (52) మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.

Read More

200 యూనిట్లలోపు కరెంట్​ కాల్చేవాళ్లు బిల్లులు కట్టొద్దు : కవిత

నిజామాబాద్, వెలుగు : కాంగ్రెస్​ ప్రకటించిన గృహజ్యోతి పథకం కింద 200లోపు యూనిట్లు కాల్చేవారు  కరెంట్  బిల్లులు కట్టవద్దని ఎమ్మెల్సీ కవిత సూచిం

Read More

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ..ఎల్​బీనగర్ బ్రాంచ్ తరలింపు

    శివగంగ కాలనీ నుంచి మన్సూరాబాద్​కు షిఫ్ట్ ఎల్ బీనగర్, వెలుగు :  పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్​బీనగర్ బ్రాంచ్​ను శివగంగ కాలనీ నుం

Read More

ఎరుకల ఆత్మగౌరవ భవనం ప్రారంభించాలి

    తెలంగాణ ఎరుకల సంఘం విజ్ఞప్తి ముషీరాబాద్,వెలుగు : ఎరుకల కులస్తులకు నిజాంపేటలో ఎకరం భూమిలో రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఆత్మగౌరవ భవ

Read More

గిరిజనుల హక్కుల్ని కాలరాస్తున్నరు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు :  జడ్పీ చైర్మన్, చైర్​పర్సన్​ ​పదవులను ఆదివాసీలకు కేటాయిస్తే వాటిని ఆధిపత్య కులాల వారు ఆక్రమించుకుని తీవ్ర అన్యాయం చేస్తున్నార

Read More