Telangana
బీజేపీ వస్తే బీసీ సీఎం : రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు : బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ క్యాండిడేట్ని సీఎం చేయడం ఖాయమని ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. గురువారం అక్భర్పేట-భూంపల్లి మండలంలో
Read Moreరెండు గుంటలు అమ్ముకొని ఇల్లు కట్టుకోండి : మదన్ రెడ్డి
కొల్చారం, వెలుగు : బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి గురువారం మండలంలోని కొంగోడు, నాయిని జలాల్పూర్, అం
Read Moreమైనంపల్లి వచ్చాకే కొట్లాటలు మొదలైనయ్ : పద్మా దేవేందర్ రెడ్డి
బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి పాపన్నపేట,వెలుగు : మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి వచ్చాకే గొడవలు, కొట్లాటలు మొదలయ్యాయని బీఆర్ఎస
Read Moreబీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్.. బీఆర్ఎస్ సెంచరీ : హరీశ్ రావు
మెదక్ (చేగుంట), వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్ అవుతుందని.. కాంగ్రెస్ రనౌట్ అవుతుందని.. బీఆర్ఎస్ సెంచరీ కొడుతుందని మంత్రి హరీశ్ రావు జ
Read Moreమాయ మాటలకు మోసపోవద్దు : రోహిత్
రామాయంపేట, వెలుగు : మీ పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ను గెలిపించి, కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ మెదక్ అభ్యర్థి
Read Moreఅభ్యర్థులు కేసుల వివరాలు ఇవ్వాలి : కలెక్టర్ రాజర్షి షా
మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటపుడు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం తమకున్న స్థిర, చర ఆస్థులు, బ్యాంకు
Read Moreఐటీ రెయిడ్స్తో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి
శంషాబాద్, వెలుగు: మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ రెయిడ్స్పై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం
Read Moreఎక్కడికక్కడ చెక్ పోస్టులు.. 28వ తేదీ నుంచి 30 దాకా రాష్ట్రవ్యాప్తంగా డ్రై డే
320 చెక్పోస్టులు ఏర్పాటు సీఈసీ రాజీవ్కుమార్తో వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్, డీజీపీ హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలు,
Read Moreబీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది : బోగ శ్రావణి
జగిత్యాల టౌన్ : బీఆర్ఎస్ నిరుద్యోగ యువతను వాడుకొని మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ
Read Moreమంచిర్యాల బీజేపీ అభ్యర్థిగా రఘునాథ్
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ టికెట్ ఊహించినట్లుగానేఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావుకు దక్కింది. గురువారం రిలీజ్
Read Moreఅవసరమైతే మరిన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేస్తం : సీపీ డీఎస్ చౌహాన్
రాచకొండ పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.40 కోట్లు సీజ్ చేశాం సీపీ డీఎస్ చౌహాన్ &nb
Read Moreగాజాలో భారత సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు మృతి
గాజా స్ట్రిప్లో హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న 20 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన ఇజ్రాయెల్ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు మరో 17 మంది మరణి
Read Moreఅభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ను గెలిపించండి : వన్నెల అశోక్
గుడిహత్నూర్, వెలుగు : రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఆదివాసీ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ బోథ్ ఎమ్మెల
Read More












