Telangana

50 ఏండ్లు దాటినోళ్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి : డాక్టర్ బంగారి స్వామి

కరీంనగర్, వెలుగు : 50 ఏండ్లు దాటినవారు ఎముకల వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని రెనీ హాస్పిటల్ అధినేత, ప్రముఖ ఆర్థోపెడిక్‌‌‌‌ సర్జన్

Read More

సభ సక్సెస్ ను జీర్ణించుకుంటలేరు : లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు: పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సక్సెస్​ చేయడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక అసత్య

Read More

సిద్దిపేటలో సంబరంగా సద్దుల బతుకమ్మ

సిద్దిపేట , వెలుగు: జిల్లాలోని పలు గ్రామాల్లో  ఏడో రోజునే సద్దుల బతుకమ్మ నిర్వహించారు. అమావాస్య నుంచి ప్రారంభమైన సంబరాలు ఏడో రోజుతో ముగించారు. చి

Read More

కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే కర్నాటక ప్రజల్లాగే మోసపోతరు : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే కర్నాటక ప్రజల్లాగే రాష్ట్రవాసులు మోసపోతారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగ

Read More

ఈవీఎంల రాండమైజేషన్ పూర్తి : వీ.పీ.గౌతమ్

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాకు కేటాయించిన ఈవీఎంల మొదటి రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో జిల్లా ఎన్నికల అధ

Read More

బతుకమ్మ, గౌరమ్మపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలు తగవు : సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, వెలుగు : తెలంగాణ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ, గౌరమ్మపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఎమ్మె

Read More

నిజమాబాద్లో వేర్వేరు చోట్ల నగదు పట్టివేత

కామారెడ్డి ​టౌన్, వెలుగు: కామారెడ్డి టౌన్​లో శుక్రవారం ఓ వ్యక్తి నుంచి రూ.16,81,400 నగదును పోలీసులు సీజ్​ చేశారు.  బైక్​పై వెళ్తుండగా ఓ వ్యక్తి వ

Read More

భూపాలపల్లి జిల్లాలో ఘనంగా భోగ్‌‌ భండార్‌‌

మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెంలో శుక్రవారం హేమాసాథ్‌‌ మహరాజ్, జగదంబా భోగ్‌‌ భండార్‌&zwn

Read More

నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు : బాల లక్ష్మి

జనగామ అర్బన్, వెలుగు : నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఓయూ జేఏసీ కన్వీనర్‌‌ బాలలక్ష్మి పిలుపునిచ్చారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జనగామ

Read More

డబుల్ ​ఇంజన్ ​సర్కారు కోసం ఎదురుచూస్తున్రు : రవీందర్​ నాయక్​

ఇల్లెందు, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్​ ఇంజన్​ సర్కారు కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి రవీందర్​నాయక్​ తెలిపారు.

Read More

మరాఠా కులస్తులను ఓబీసీలోకి చేర్చాలి : సోయం బాపురావు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: తెలంగాణలోని మరాఠాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీలోకి చేర్చాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. శుక్రవారం  బీజేపీ జిల్లా అధ్యక్షుడు

Read More

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : జాటోత్‌‌ హుస్సేన్‌‌ నాయక్‌‌

మహబూబాబాద్‌‌ అర్బన్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం  ఖాయమని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్‌‌ హుస

Read More

పటిక బెల్లానికి అడ్డాగా మేదరిపేట

దండేపల్లి, వెలుగు: పటిక బెల్లం విక్రయాలకు మండలంలోని మేదరిపేట సెంటర్ అడ్డాగా మారింది.  వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సెంటర్ లో ఐక్

Read More