ఆదిలాబాద్టౌన్, వెలుగు: తెలంగాణలోని మరాఠాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీలోకి చేర్చాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లిన మరాఠా కులస్తులతో కలిసి జాతీయ బీసీ సంక్షేమశాఖ చైర్మన్ హన్సరాజ్ గంగారాంను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణలోని మరాఠాలకు బీసీ గుర్తింపు ఉన్నా కేంద్ర పథకాలు, ఉద్యోగాలకు ఓబీసీ అర్హత అందడం లేదన్నారు. దీనికి స్పందించిన చైర్మన్ మరాఠాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విజయ్ బోయర్, దశరథ్ పాటిల్, మురళీధర్, దత్తానికం, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
మరాఠా కులస్తులను ఓబీసీలోకి చేర్చాలి : సోయం బాపురావు
- ఆదిలాబాద్
- October 21, 2023
లేటెస్ట్
- మోదీ కులపెద్దకు ఎక్కువ..మతగురువుకు తక్కువ: భవానీ రెడ్డి
- జగన్ కు షర్మిల మూడో లేఖ.. మరో తొమ్మిది ప్రశ్నలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- Women's T20 World Cup 2024: ఒకే గ్రూప్లో ఇండియా, పాక్.. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ విడుదల
- V6 DIGITAL 05.05.2024 AFTERNOON EDITION
- PBKS vs CSK: పంజాబ్తో హైవోల్టేజ్ మ్యాచ్.. పదోసారి టాస్ ఓడిన చెన్నై
- బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకోండి.. వద్దనకండి: రాజగోపాల్ రెడ్డి
- మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..
- A1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...
- పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు : వివేక వెంకట్వామి
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్