Telangana
నీట్ సక్సెస్ స్టోరీ.. 8ఏళ్లకే పెళ్లి.. ఆల్ ఇండియా ర్యాంకింగ్ లో సత్తా
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (NEET)ను ఛేదించాలంటే మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యంత కష్టతరమైన పోటీ పరీక్షలలో ఇదీ ఒకటి. అయితే రూపా యాదవ్ అ
Read More51మందికే బీఫామ్స్.. ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్స్ అందజేశారు. బీఆర్ ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి తరపున కల్వక
Read Moreఇజ్రాయిల్ పీఎం ఒక దెయ్యం.. గాజాకు మోదీ అండగా నిలవాలన్న ఓవైసీ
ఇజ్రాయిల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాల
Read Moreఅందరూ సుఖసంతోషాలతో ఉండాలి.. దేశ ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు
అత్యంత పవిత్రంగా భావించే దసరా నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో, శ్రేయస్సుతో ఉండాలని
Read Moreరాయపట్నంలో 2.79 లక్షలు సీజ్
ధర్మపురి, వెలుగు: జగిత్యాల జిల్లా రాయ పట్నం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో రూ. 2.79 లక్షలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కారు లో తరలిస్తున
Read Moreరేవంత్ వ్యాఖ్యలపై మున్నూరుకాపుల ఆగ్రహం
కరీంనగర్ టౌన్, వెలుగు: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మున్నూరుకాపు సంఘ
Read Moreబీఆర్ఎస్ రాక్షస పాలనను తరిమికొట్టాలి : చంద్రుపట్ల సునీల్రెడ్డి
మంథని, వెలుగు: బీఆర్ఎస్ రాక్షస పాలనను తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్రెడ్డి అన్నారు. మంథని ప
Read Moreపసుపు రైతులకు 15 వేలు మద్దతు ధర ఇయ్యాలే : జువ్వాడి కృష్ణారావు
మెట్ పల్లి, వెలుగు: పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. శనివార
Read Moreషుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెడుతున్నరు : సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: బీజేపీ పసుపు బోర్డుతో పసుపు రైతులకు చేసింది ఏమీలేదని, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెట్టాలని చూస్తోందని ఎమ్మెల్యే
Read Moreఇన్ స్టాలో 'బాహుబలి' అకౌంట్ మిస్సింగ్.. హ్యాకింగా.. డీయాక్టివేట్ చేశారా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్లాట్ఫారమ్ నుంచి సడెన్ గా అదృశ్యమైంది. దీనిపై కొందరు అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చని, మరికొందరు
Read Moreచలికాలంలో మండుతున్న ఎండలు.. మరోవారం రోజులు ఇంతే..
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చలికాలంలో కూడా పగటిపూట ఎండలు మండుతున్నాయి. సాధారణంగా ఈ సమయానికి నైరుతి రుతుపవన
Read Moreయువత కోసం కాంగ్రెస్ ప్రత్యేక పథకాలు : ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టనుందని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం చందుర్తి
Read Moreరాజన్నసిరిసిల్ల జిల్లాలో ఐదు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశాం : అఖిల్మహాజన్
బోయినిపల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం సరఫరాతోపాటు ఓటర్లను ప్రలోభపెట్టే వాటిపై పటిష్ట ని
Read More










