జగిత్యాల టౌన్, వెలుగు: బీజేపీ పసుపు బోర్డుతో పసుపు రైతులకు చేసింది ఏమీలేదని, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెట్టాలని చూస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. శనివారం పార్టీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో సాగు 30వేల ఎకరాల నుంచి 13వేల ఎకరాలకు తగ్గిందన్నారు. గతంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూయించి మళ్లీ మీరే తెరిపిస్తామని ఎంపీ అర్వింద్పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆనాడు కాంగ్రెస్ రైతులను మోసం చేస్తే, నేడు బీజేపీ మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు.
షుగర్ ఫ్యాక్టరీ పేరుతో రైతులను మభ్యపెడుతున్నరు : సంజయ్ కుమార్
- కరీంనగర్
- October 15, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది ఎమ్మెల్యేలు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- అదాని, అంబానీ జపం బంద్.. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తీరు మారింది : మోదీ
- జేపీ నడ్డాకు బిగ్ షాక్.. కర్ణాటక పోలీసులు సమన్లు
- IPL 2024: ఐపీఎల్ మ్యాచ్లో రాజకీయ నినాదాలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
- డీకే అరుణ vs వంశీచంద్ రెడ్డి .. ఎదురుపడిన అభ్యర్థులు
- V6 DIGITAL 08.05.2024 EVENING EDITION
- Partner OTT: అబ్బాయి అమ్మాయిగా మారే కామెడీ ఫిల్మ్ ..తెలుగు ఓటీటీలోకి రానున్న హన్సిక పార్ట్నర్
- చౌకబారు ప్రకటనలపై కాకుండా ప్రజల సమస్యలపై గొంతెత్తాలి : ప్రియాంక గాంధీ
- Babar Azam: బాబర్ అలా చేయగలిగితే నా యూట్యూబ్ ఛానెల్ ఆపేస్తా: మాజీ క్రికెటర్ ఓపెన్ ఛాలెంజ్
- వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన కీలక నేత..
Most Read News
- బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్బాడీలు
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- దేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..!
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు