Telangana

పెద్దాయనను ఎంత కష్ట పెట్టారే: మందు, సారా తాగనని దేవుడి సాక్షిగా ప్రమాణం

ఈరోజుల్లో మందు తాగని వారు ఎవరుంటారు చెప్పండి. ఖగోళ విశ్వంలో నక్షత్రాల్లో అక్కడక్కడా అలాంటి మహానుభావులు ఉంటారే తప్ప, మిగిలిన వారందరూ మందుబాబులే. కాస్త

Read More

మూడు నెలలుగా అత్యాచారం.. తండ్రిని కాల్చి చంపిన 14ఏళ్ల బాలిక

దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ 14 ఏళ్ల పాకిస్థాన్ బాలిక తన తండ్రిని కాల్చి చంపిందని పోలీసుల

Read More

రైతులపై వివక్ష చూపుతున్న సర్కారు : పద్మావతి రెడ్డి

మునగాల, వెలుగు: బీఆర్ఎస్‌ సర్కారు రైతులపై వివక్ష చూపుతోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి ఆరోపించారు.  సాగర్‌‌ ఎడమ

Read More

చందోలిలో 15 తులాల బంగారు నగలు చోరీ 

గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చందోల

Read More

సత్తుపల్లికి  5 కోట్లు మంజూరు

సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి టీఎస్ యూఎఫ్ఐడీసీ ద్వారా రూ.5 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.రాజ్యసభ ఎంపీ పా

Read More

సీఎంకు అంగన్​వాడీల సత్తా చూపిస్తాం : పి.జయలక్ష్మి

నల్గొండ అర్బన్, వెలుగు : సమస్యలు పరిష్కరించకుంటే సీఎం కేసీఆర్‌‌ అంగన్‌వాడీల సత్తా ఏంటో చూపిస్తామని  సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర

Read More

పాత కొత్తగూడెంలో రాత్రికి రాత్రే సర్కార్​ ల్యాండ్​ కబ్జా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టణంలోని పాత కొత్తగూడెంలో దాదాపు రూ. 2కోట్ల కు పైగా విలువైన దాదాపు 2వేల గజాల గవర్నమెంట్ ల్యాండ్​ను కొందరు బీఆర్​ఎస్​ ప

Read More

బోధన్ ​పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు

బోధన్, వెలుగు : మంత్రి కేటీఆర్, ​ఎమ్మెల్యే షకీల్​సహకారంతో బోధన్​పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరైట్లు బీఆర్ఎస్​ మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్ ​బెంజర్ ​గ

Read More

'మహాకుంభ్' .. కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ మెగా ఈవెంట్‌

రాబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 25న భోపాల్‌లో పార్టీ కార్యకర్తల 'మహాకుంభ్'ను నిర్వహి

Read More

డాక్టర్లు, ఆసుపత్రిపై దాడి చేసిన రోగి బంధువులు

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట ఏరియా హాస్పిటల్  వైద్యులు, ఆసుపత్రిపై రోగి బంధువులు దాడి చేశారు. ఈ దాడిని ఖండించిన డాక్టర్లు దాడి చేసిన వారిపై చర్యలు

Read More

గణనాథునికి 216 రకాల నైవేద్యాలు

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో శ్రీ వినాయక మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 216 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ సం

Read More

గ్యారెంటీ స్కీమ్​లు అమలు చేస్తాం : భూపతి రెడ్డి

ఇందల్వాయి, వెలుగు : అధికారంలోకి రాగానే కాంగ్రెస్​పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్​లను అమలు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పేర్కొన్నారు. శన

Read More

బీజేపీని గద్దె దించేందుకే ఇండియా కూటమిలో చేరినం : చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్​, వెలుగు :  మహిళల కోసం ఇప్పుడే కొత్తగా బిల్లు పెట్టినట్టు బీజేపీ గొప్పలు చెప్పుకోవడం ఎన్నికల స్టంట్ అని , ఆ బిల్లును తమ పార్టీ నాయకురా

Read More