Telangana
బీఆర్ఎస్ హయాంలోనే తండాల అభివృద్ధి : సత్యవతి రాథోడ్
పర్వతగిరి (గీసుగొండ), వెలుగు : బీఆర్ఎస్ హయాంలోనే తండాలు అభివృద్ధి అయ్యాయని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. వరంగల్&
Read Moreతెలంగాణ పల్లె పల్లెలో విశ్వహిందూ పరిషత్ శౌర్య యాత్ర
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2023 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 15 వరకు విశ్వహిందూ పరిషత్ .. శౌర్య యాత్రను నిర్వహించనుంది. వీహెచ్పీ
Read Moreనెల కింద ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యభర్తలు మృతి చెందిన ఘటన నకిరేకల్ మండలం తాటికల్లు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తలూరి మహేష్(23),
Read Moreనకిలీ విత్తనాలతో మోసపోయామంటూ రైతుల ఆందోళన
సత్తుపల్లి, వెలుగు : నకిలీ విత్తనాలతో మోసపోయామంటూ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన కొందరు రైతులు బుధవారం గంగారం సెంటర్ లో ఆందోళన చేశారు. స్థాని
Read Moreమాదిగల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కుట్ర : రాజయ్య
స్టేషన్ఘన్పూర్, వెలుగు : మాదిగల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. ఎస
Read Moreఅర్ధాంతరంగా ముగిసిన మండల సమావేశం
ఎడపల్లి, వెలుగు : ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అధికార బీఆర్ఎస్ ఎంపీటీసీలకు, ఎడపల్
Read Moreవాసాలమర్రిలో ఇండ్ల కూల్చివేతకు ఒకే
అంగీకారం తెలిపిన 198 కుటుంబాలు 47 కుటుంబాలు ఒప్పుకోలే.. 19 ఫ్యామిలీస్ తటస్థం యాదాద్రి, వెలుగు : సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసా
Read Moreచెవిలో పువ్వులు పెట్టుకొని అంగన్వాడీ ఉద్యోగుల నిరసన
బాన్సువాడ, వెలుగు : తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరుతూ బుధవారం బాన్సువాడ ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగులు చెవిలో పువ్వులు పెట్టుకొన
Read Moreఫోన్ చేస్తే ఎందుకు ఎత్తరు?.. మీకు సామ్రాజ్యాలేమైనా ఉన్నాయా?
జడ్పీ మీటింగ్లో బీసీ గురుకుల ఆర్సీవోపై ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఫైర్ మీటింగ్కు రాని ఇరిగేషన్సీఈపైనా ఆగ్రహం నల్గొండ, వెలుగు : &lsq
Read Moreతెలంగాణలో మళ్లీ వానలే వానలు.. సెస్టెంబర్ 14, 15 తేదీల్లో భారీ వర్షాలు
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. సెస్టెంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్
Read Moreకరెంట్ షాక్ పెట్టి ఆవులను చంపేసిన్రు
నాగర్కర్నూల్జిల్లా నర్సంపల్లిలో ఘటన వంగూర్, వెలుగు : నాగర్కర్నూల్జిల్లాలో రెండు పాడి ఆవుల కొమ్ములకు గుర్తు తెలియని దుండగులు కరెంట్వైర్లు
Read Moreఆస్తులు పంచాకే .. అన్న అంత్యక్రియలు చేస్తామని తమ్ముళ్లు ధర్నా
రెండు రోజులుగా ఇంటి ముందే శవం పెద్ద మనుషుల పంచాయితీ అందరికీ పంచుతూ పేపర్రాయించడంతో దహన సంస్కారాలు సూర్యాపేట జిల్లా సిరికొండలో&n
Read Moreరాజకీయాల్లో గౌడ్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి
ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 14 శాతం జనాభా ఉన్న గౌడ్స్కు రాజకీయాల్లో ప్రాధాన్యం దక్కడం లేదని తెలంగాణ గౌడ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే
Read More












