Telangana
మద్యానికి బానిస చేసే రాజకీయ నేతలను నమ్మొద్దు : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
షాద్నగర్, వెలుగు: మద్యానికి బానిస చేసే రాజకీయ నేతలను నమ్మొద్దని పాలమూరు ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. &lsq
Read Moreనష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్
అకౌంట్ లో చాలినన్ని ఫండ్స్ లేవని బాధితులకు మెసేజ్ చెక్ బౌన్స్ తో వారికి రూ.300 చొప్పున ఫైన్ నేడు మధ్యాహ్నంలోగా డబ్బులు జమవుతాయని తహసీల్దార్&nbs
Read Moreహైదరాబాద్ లో భక్తి శ్రద్ధలతో చవితి పూజలు
ఖైరతాబాద్ : వినాయక చవితిని గ్రేటర్ జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. సోమవారం ఖైరతాబాద్ బడా గణేశునికి గవర్నర్ తమిళిసై తొలి పూజ చేశా
Read Moreపేదల అవసరాలను ఆసరాగా చేసుకొని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు
ప్లాట్లకు డిమాండ్ఉండడంతో ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని లబ్ధిదారుల్లో భయం సృష్టించిన కొందరు మధ్యవర్తులు ప్లాన్ ప్రకారం మధ్యవర్తుల ద్వారా ప్లాట్ల
Read Moreఆ మూడు పార్టీలు ..దేశాన్ని దోచుకుంటున్నయ్ : కేఏ పాల్
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తం ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చారని బీఆర్ఎస్ పై ఫైర్ మెదక్, వెలుగు :
Read Moreపోడు పట్టాలిప్పిస్తానని ..రూ.9.80 లక్షలు తీసుకున్నడు
భారతీయ సర్వ సమాజ్ సంఘ్నేత సామ్యూల్ పై గొత్తికోయల ఫిర్యాదు అక్రమ కేసు పెట్టారంటూ సంఘ్ సభ్యుల ధర్నాP భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పోడు పట
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలి : టీజేఎస్, జేఏసీ లీడర్లు
హైకోర్టు స్టే అమలు చేయాలని టీజేఎస్, జేఏసీ లీడర్ల డిమాండ్ జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ లో ఇథనాల్ ఫ్
Read Moreదేశ చరిత్రలో మరో అధ్యాయం.. కొత్త బిల్డింగ్లో సమావేశాలు మొదలు
న్యూఢిల్లీ: మన దేశ చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. పార్లమెంట్ కొత్త బిల్డింగులో మంగళవారం నుంచి సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాత బిల్డింగ్ లోని సెంట్రల్ హా
Read Moreప్రజాస్వామ్యం, లౌకిక శక్తులను కాపాడుకోవాలి : సీపీఐ నారాయణ
జాతీయ స్థాయి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో నారాయణ ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజాస్వామ్యం, లౌకిక శక్తుల పరిరక్షణే ధ్యేKaయంగా జన సేవాదళ్ కార్యక
Read Moreఅక్టోబర్ లో తెలంగాణకు ప్రధాని మోదీ
హైదరాబాద్, వెలుగు : వచ్చే నెల 3 లేదా 4 వ తేదీన రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.
Read Moreశిక్షల శాతం పెంచాలి : అంజనీకుమార్
శిక్షలు పెరిగితేనే నేరాలు తగ్గుతాయి ఈ ఏడాది 135 మందికి జీవితఖైదు క్రైమ్ రివ్యూ
Read Moreలోక్సభలో మహిళా బిల్లు.. బీజేపీ నేతల సంబురాలు
మోదీ ఫొటోకు పాలాభిషేకం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ గచ్చిబౌలి, వెలుగు : మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర
Read Moreబలమైన దేశాన్ని నిర్మిద్దాం.. ఉభయ సభల ఎంపీలకు మోదీ పిలుపు
ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫేర్ వెల్ మీటింగ్ న్యూఢిల్లీ : దేశ ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్త చట్టాలు, సంస్కరణలు ఉండాలని ప్రధా
Read More










