Telangana
ఎవరు ఎవర్నయినా పెళ్లి చేసుకోవచ్చు.. ఇది హక్కు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
జీవిత భాగస్వామిని ఎంచుకునే వ్యక్తి హక్కును విశ్వాసం, మతపరమైన అంశాలతో పరిమితం చేయలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. వివాహం చేసుకునే హక్కు అనేది స్వేచ్ఛకు
Read Moreఖలిస్తాన్ టెర్రరిస్టు హత్య.. కెనడా వాదనలను తిప్పికొట్టిన భారత్
మూడు నెలల కింద హత్యకు గురైన ఖలీస్థాన్ మద్దతుదారు, ఎన్ఐఏ జాబితాలోని ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ మరణం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాన
Read Moreసెప్టెంబర్ 20, 21 తేదీల్లో వానలు..
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు(సెప్టెంబర్ 20, 21) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట
Read Moreమహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దశబ్దాలుగా ఎదురుచూస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్ల
Read Moreప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి : కేఏ పాల్
ధనికమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దరిద్రమైన రాష్ట్రంగా మార్చారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మెదక్లో పార్టీ జిల్లా ఆఫీస్ ను ఆయన
Read Moreసోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్: నిన్న తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యా
Read Moreకాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతయ్: రఘువీరారెడ్డి
సూర్యాపేట:కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి. పెన్పహాడ్ మండల కేంద్రంలో గడప
Read Moreప్రగతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ప్రగతి భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో మం
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమి కొట్టాలి: సీడబ్ల్యూసీ సభ్యులు సుకుజిందర్ సింగ్
బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు తోడు దొంగలని.. ప్రజలంతా ఏకమై రెండు పార్టీలను తరిమి కొట్టాలని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు సుకుజిందర్
Read MoreBalapur Ganesh : 18 అడుగుల ఎత్తు,16 అడుగుల వెడల్పుతో బాలాపూర్ వినాయకుడు
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వీధుల్లోని మండపాలలో గణనాథుడిని ప్రతిష్టించి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. బాలాపూ
Read Moreసిరిసిల్ల యువతి అద్భుత ప్రతిభ.. పెన్సిల్ లిడ్పై గణేష్ ప్రతిమ
అసాధారణ ప్రతిభతో కళాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది సిరిసిల్లకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ చెన్నోజు ప్రియాంక. వినాయక చవితి సందర్భంగా పెన్సిల్ పై చెక్కిన గ
Read Moreమిసన్ భగీరథ నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు
నల్లగొండ జిల్లాలో నీళ్లకోసం రోడ్డెక్కారు మహిళలు. గత వారం రోజులుగా తాగు నీటి కోసం అల్లాడుతున్నామని.. పట్టించుకునే నాథుడే లేడని.. చేసేదేమీ లేక ఆందోళన కు
Read Moreఖైరతాబాద్ గణేషుడి దర్శనం.. పెరిగిన భక్తుల తాకిడి
ఖైరతాబాద్లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సుమారుగా నాలుగు లైన్లలో భక్తుల
Read More












