Telangana
గ్రూప్ 2, 3 పరీక్షల సిలబస్ ఒకటే
రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ఇటీవలే విడుదల చేసింది. లక్షల్లో అభ్యర్థులు అప్లై చేసుకోను
Read Moreఅమీర్పేట్లో కిలో అల్ఫోజోలం పట్టివేత
కస్టమర్లకు డ్రగ్స్ సేల్ చేసే ప్లాన్ ఎమ్డీఎమ్ఏ, కెటామైన్తో చిక్కిన డాక్
Read Moreకామారెడ్డి రైతులను పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టిన్రు
హెచ్ఆర్సీకి కామారెడ్డి రైతుల ఫిర్యాదు పోలీసులు దాడి చేసిన ఫొటోలు అందజే
Read Moreతోపులాటలో సర్వేయర్ గోల్డ్ చైన్, సెల్ఫోన్ మాయం
మెదక్/పెద్ద శంకరంపేట, వెలుగు: భూ సర్వేకు వెళ్లిన అధికారులపై గిరిజనులు దాడి చేశారు. మెదక్ కు చెందిన మన్నె సుదర్శన్అనే వ్యక్తికి పెద్ద శంకరంపేట మండలం క
Read More‘ఆరిజిన్ డెయిరీ’ కేసులో ఇద్దరి అరెస్టు
బెల్లంపల్లి, వెలుగు: ఆవులు, గేదెలు ఇస్తామని రైతుల నుంచి రూ. లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఆరిజిన్ డెయిరీకి చెందిన ఇద్దరు ప్రధాన నిందితులను శ
Read Moreసంక్రాంతి వచ్చింది.. ‘డబుల్’ ఇండ్లు రాలే
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 69 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేస్తా
Read Moreభద్రతా బలగాల దాడి ఫొటోలు రిలీజ్ చేసిన మావోయిస్టులు
ఛత్తీస్ఘడ్ బస్తర్ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాల దాడికి సంబంధించిన ఫొటోలను మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. తమపై డ్రోన్లతో దాడులు చేశారని ఆరోపి
Read Moreనిలిపి ఉన్న కారులో మంటలు
జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ చౌరస్తా వద్ద నిజామాబాద్ జాతీయ రహదారిలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భూస రామచంద్రం అనే వ్
Read Moreనాంపల్లి ఎగ్జిబిషన్లో జైళ్ల శాఖ స్టాల్
హైదరాబాద్లోని నాంపల్లిలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో జైళ్ల శాఖ స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ను జైళ్ల శాఖ
Read Moreసంక్రాంతి రద్దీ : ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
రాష్ట్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. పండగ సందర్భంగా నగరవాసులు తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి
Read MoreTSRTC : ఒక్క క్లిక్తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవొచ్చు
సంక్రాంతి రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు సాంకేతికతను వినియోగిస్తోంది.
Read Moreకేసీఆర్ ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : షర్మిల
సీఎం కేసీఆర్ కొత్తగూడెం సభలో మాట్లాడిన ప్రసంగంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రసంగం వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ
Read More












