Telangana

హైదరాబాదుకు చే గువేరా బిడ్డ

చే గువేరా పేరు చెప్పగానే చాలా మందిలో ఉత్సాహం వస్తుంది. విప్లవాత్మక అంకితభావం, యువతకు చిహ్నమైన చే గువేరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పు

Read More

"తపస్" డైరీని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) 2023 డైరీని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యా, ఉపాధ్యాయుల కొన్ని సమస్యలను TPUS

Read More

తెలంగాణ కొత్త సీఎస్ రేసులో 10 మంది!

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీకి రిలీవ్ కావడంతో కొత్త సీఎస్ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎస్ రేసులో 10 మంది ఉన్నట్లు చర్చ జరుగుతోంది.  మ

Read More

కృష్ణా నది జలాల్లో తెలంగాణా వాటాపై కోదండరాం దీక్ష

కృష్ణా నదీ జలాల వాటా సాధనకై టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ ప్రొ. కోదండరాం జలదీక్ష చేపట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణా వాటా తేల్చాలని డిమ

Read More

తెలంగాణలో మోడీ పర్యటన వాయిదా

తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న‌ సికింద్రాబాద్ లో వందే భారత్ రైలును మోడీ ప్రారంభించాల్సి ఉంది. అయితే  అనివార్య క

Read More

రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర : కడియం శ్రీహరి

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందన్నా

Read More

కాంగ్రెస్ ఇన్​చార్జ్ మాణిక్ రావుకు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్ రావు థాక్రే ఇవాళ మొదటి సారి రాష్ట్రానికి వచ్చారు. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు

Read More

మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా రైతుల ధర్నా

అభ్యంతరాలు ఇయాల్టికే లాస్ట్​ మున్సిపల్​ఎదుట ధర్నా చేస్తామని రైతుల ప్రకటన కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ముసాయిదా మాస్టర్​ ప్లాన్​పై అభ్యంతరా

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వెలుగు నెట్ వర్క్: కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చే ప్రజలకు సౌలతులు కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మంగళవారం మానుకోటలో ఈ ప్రోగ్రాంపై రివ

Read More

తాగడానికి నీళ్లు లేవు.. బండి నడుప ట్రాక్ లేదు

సమస్యల వలయంలో చింతగట్టు ఆఫీసు మూడు నెలలవుతున్నా సౌలతులు కరువు హనుమకొండ, వెలుగు: చింతగట్టు సమీపంలోని హనుమకొండ ఆర్టీఏ ఆఫీసులో సమస్యలు వేధిస్తు

Read More

హద్దు దాటుతున్న పథకాలు : ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్ ఎం. పద్మనాభ రెడ్డి

బలహీనవర్గాల అభివృద్ధి కోసం, పేద – సంపన్న వర్గాల మధ్య తేడా తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 సూచిస్తుంది.

Read More

రైతుబంధు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.47 లక్షల మంది ఎదురుచూపు

ఇప్పటి దాకా అప్​లోడ్​ కాని వివరాలు  గతేడాది జూన్​ 20న లాస్ట్​ అప్​డేట్​ అగ్రికల్చర్ ఆఫీసర్లకు లాగిన్ ఇవ్వని ప్రభుత్వం హైదరాబాద్, వెలు

Read More

ఫస్ట్​ టైం వస్తున్న మాణిక్ రావు థాక్రే.. రెండు రోజులు ఇక్కడే

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్ రావు థాక్రే బుధవారం మొదటి సారి రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6

Read More