Telangana
కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం : షర్మిల
పావలా వడ్డీకే రుణాలిచ్చి వైఎస్ఆర్ దేవుడైతే.. వడ్డీ లేని రుణాలని చెప్పి మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డా
Read Moreదున్నపోతులకు వినతిపత్రం ఇవ్వనున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు
సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు ఉద్యమకార్యాచరణ ప్రకటించారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని
Read Moreబీఆర్ఎస్ అంటే బేరసారాల పార్టీ : రమేష్ నాయుడు
బీఆర్ఎస్ అంటే ఏపీ ప్రజలందరు బేరసారాల పార్టీగా భావిస్తున్నారని ఏపీ బీజేపీ నేత రమేష్ నాయడు అన్నారు. బేరసారాల పార్టీలో ఏపీ నుంచి రాజకీయ నిరుద్యోగులు చేరా
Read Moreతెలంగాణ తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేసిన ఈసీ
తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 2,99,92,941 ఓటర్లున్నారు.
Read Moreపొలం పొతే బిచ్చమెత్తుకుని బతకాల్నా : రైతులు
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా కొనసాగుతోంది. కలెక్టర్ స్పందించే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాత్రి కూడా ధర్నా కొనసాగిస్తామని తేల
Read Moreసర్పంచులారా..కేసీఆర్ను దేవుడిలా చూపెట్టండి : ఎర్రబెల్లి
ఇంటిటికీ తిరిగి సీఎం కేసీఆర్ను దేవుడిలా చూపెట్టే బాధ్యతను గ్రామ సర్పంచులే తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కలెక్
Read Moreరాజన్న జోన్ కొత్త డీఐజీగా కె.రమేష్ నాయుడు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న జోన్ కొత్త డీఐజీగా కె.రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ కేంద్రంలోని డీఐజీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
Read MoreFarm house case : రిట్ అప్పీల్పై విచారణ రేపటికి వాయిదా
ఫాం హౌస్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వ రిట్ అప్పీలుపై దాఖలు చేయడంతో సీజే నేతృత్వంలోని ధర్
Read Moreమంత్రుల ఇండ్లు ముట్టడిస్తాం కేసీఆర్ : అద్దంకి దయాకర్
ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో ఎన్నికలకు పోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అద్దం దయాకర్ ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసమే నోటిఫికేషన్లు ఇచ్చినట్లు&n
Read Moreఆర్మీలో లేని నిబంధనలు పోలీస్ అభ్యర్థులకా కేసీఆర్ : కోదండరాం
ఆర్మీలో లేని నిబంధనలను ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు పెడ్తున్నారని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. కష్టపడి చదివి ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులు కఠి
Read Moreఇద్దరు కానిస్టేబుళ్లపై తల్వార్తో దాడి
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని వ్యక్తి తల్వార్తో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయ
Read Moreరిక్రూట్మెంట్ల జాతర జరుగుతోంది : హరీష్ రావు
ఆరోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు 
Read Moreమాస్టర్ ప్లాన్ వల్ల ఒకరు చనిపోయారంట కదా : కేటీఆర్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల ఆందోళనపై మంత్రి కేసీఆర్ స్పందించారు. అసలు మాస్టర్ ప్లాన్ ఏంటని కామారెడ్డి కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ అంశం
Read More












