Telangana
లెంకలపల్లి గ్రామానికి ఎన్నికల ఇంచార్జ్ గా సీఎం కేసీఆర్
హైదరాబాద్: మునుగోడు బై ఎలక్షన్ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని లెంకలపల్లి అనే గ్రామానికి పార్టీ ఎన్నికల ఇంచార్జ్ గా సీఎం కేసీఆర్ నియమితులయ్యారు. ఈ మ
Read Moreగరికపాటి నుంచి క్షమాపణ కోరలేదు
గురువారం హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాల పట్ల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పా
Read Moreమునుగోడులో బీసీలకు అన్యాయం జరిగింది
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు
Read Moreపేద రైతులందరికీ రైతు బీమా కల్పించాలె
జగిత్యాల జిల్లా: రాష్ట్రంలోని నిరుపేద రైతులందరికీ రైతు బీమా కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవా
Read Moreప్లెక్సీ పెట్టలేదంటూ బీజేపీ–టీఆర్ఎస్ మధ్య ఘర్షణ
సిద్ధిపేట: జిల్లాలోని దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే వారు గొడవపడ్డారు. శుక్రవారం దుబ్బాక నియో
Read Moreకూసుకుంట్లకు బీ ఫాం అందజేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫాం అందజేశారు. ఉప ఎన్నికల ప్రచారం, తదితర ఖర్చ
Read Moreదేశవ్యాప్తంగా విస్తరిస్తున్న లంపీ వైరస్
నిర్మల్ జిల్లాలో లంపీ స్కిన్ వైరస్ కలకలం రేపుతోంది. భైంసా మండలంలో 22 పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. టాక్లి, బాబుల్ గాం,
Read Moreకేసీఆర్ అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశాం
న్యూఢిల్లీ: కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సజీవ సాక్ష్యమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల సీఎ
Read Moreసీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తాం
మునుగోడులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ అన్నారు. ఉదయం క్య
Read Moreకేసీఆర్ పాలపిట్ట దర్శించుకున్న ఫోటోలు వైరల్
తెలంగాణలో దసరా రోజు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితి. పండుగ పూట పాలపిట్టను చూస్తే సకల శుభాలు కలుగుతాయని జనం నమ్మకం. అంతరించే దశలో ఉన్న ఈ పక్షులు కనిప
Read Moreఅక్రమ సంపాదనతో బీఆర్ఎస్ పార్టీ
మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ పెట్టిండని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ నెల 9న నర్సాపూర్ మున్సి
Read Moreఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఎదుర్కొనేందుకు రెడీ
కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమపై వేట కుక్కల్లా ప్రయోగిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తమపై ఈడీ దాడులు జరుగుతాయని చెప్పారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా
Read Moreసిటీలో పుస్తక ప్రదర్శన
హైదరాబాద్: నగరంలోని లక్డికపూల్ లో ఢిల్లీకి చెందిన కితాబ్ లవర్స్ సంస్థ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసింది. లోడ్ ది బాక్స్ అనే థీమ్ తో ఏర్పాటు
Read More












