Telangana
బండ్లగూడలో రెచ్చిపోయిన దొంగలు.. 16 తులాల బంగారం, వెండి ఆభరణాలు చోరీ
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లో దొంగలు రెచ్చిపోయారు. బండ్లగూడలోని NFC కాలనీలో నవీన్ అనే వ్యాపారి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్
Read Moreడీకే అరుణ ఆరోపణలు అర్థరహితం : వంశీచంద్ రెడ్డి
మిడ్జిల్, వెలుగు: బీజేపీ క్యాండిడేట్ డీకే అరుణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తనపై, కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మహబూబ్ నగర్ కా
Read Moreధన్వాడ బడిలో గుడి నిర్మాణం
భక్తిశ్రద్ధలతో సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన ధన్వాడ, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలకేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో దాతలు
Read Moreహుస్నాబాద్లో గంజాయి పట్టివేత
ఇద్దరు నిందితుల అరెస్టు ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు సీజ్ హుస్నాబాద్, వెలుగు: అక్రమంగా తరలిస్తున
Read Moreసంకాపురం గ్రామంలో ఉపాధి కూలీకి గాయాలు
అయిజ, వెలుగు: మండలంలోని సంకాపురం గ్రామంలో ఉపాధి పనులు చేస్తుండగా ఈడిగ ఈరన్న గౌడ్ కు గాయాలయ్యాయి. శుక్రవారం గ్రామ శివారులోని పెద్దబావి చెక్ డ్యాం వద్ద
Read Moreఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో తప్పిపోయిన ఎలుగుబంటి పిల్ల
అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఎలుగుబంటి పిల్ల తల్లి నుంచి విడిపోయింది. సార్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో 50 నుంచి- 60 రో
Read Moreమెదక్ గడ్డ కేసీఆర్ అడ్డా : సునీతా లక్ష్మారెడ్డి
కౌడిపల్లి, వెల్దుర్తి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా కేసీఆర్ అడ్డా అని, లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు బరిలో ఉన్నా బీఆర్ఎస్కు తిరు
Read Moreఓటర్ లిస్టులో పేర్లు తొలగింపుపై విచారణ
కోడేరు, వెలుగు: తమ పేర్లను ఓటర్ లిస్టులో నుంచి తొలగించారని మండలంలోని ముత్తిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన 115 మంది ఫిర్యాదు చేయడంతో, అడిషనల్ కలెక్టర
Read Moreకర్దనూర్లోఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని కర్దనూర్ గ్రామంలో శుక్రవారం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్ర
Read Moreప్రైవేట్ హాస్పిటల్స్ రూల్స్ పాటించాలి
మంచిర్యాల, వెలుగు: ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా రూల్స్పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీసీ. సుబ్బారాయుడు అన్నారు. డీఎంహెచ్ఓ ఆఫీస్లో శుక్రవారం హాస్పి
Read Moreఖానాపూర్ జామా మసీద్ అధ్యక్షుడిగా జహీర్
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ లోని జామా మసీద్ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ వక్ఫ్ బోర్డు సీఈవో ఎస్. ఖాజా మొయినుద్దీన్ ఉత్
Read Moreసీఎంని కలిసిన ముదిరాజ్ నాయకులు
చేర్యాల, వెలుగు: తెలంగాణ ముదిరాజ్ సంఘం జేఏసీ జనరల్సెక్రటరీ భీమా లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు ముదిరాజ్ నాయకులు సీఎం రేవంత్రెడ్డిని కలిశార
Read Moreఉస్కమల్ల చిన్నపోచం స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
జైపూర్ (భీమారం) వెలుగు: భీమారం మండల కేంద్రంలో పోతనపల్లి గ్రామానికి చెందిన ఉస్కమల్ల చిన్నపోచం స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఆయన కుమారులు శ్రీనివాస
Read More












