కామారెడ్డి జిల్లాలో  పెరిగిన ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో  పెరిగిన ఉష్ణోగ్రతలు

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మళ్లీ గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి.  ఇటీవల అకాల వర్షాలతో   కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.  గురువారం  జిల్లాలో అత్యధికంగా బిచ్కుందలో  42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాంధారిలో 41.8, రామారెడ్డిలో 41.7, డొంగ్లిలో 41.6, ముగ్ధంపూర్​, మాచాపూర్​లో 41.5 డిగ్రీల చొప్పున, బొమ్మదేవునిపల్లిలో 41.4

బీబీపేట, సర్వాపూర్​, ఆర్గొండల్లో 41.3 డిగ్రీల చొప్పున, పిట్లంలో 41.2, పెద్దకొడప్​గల్​లో  40.9, లింగంపేట, హాసన్​పల్లి, వెల్పుగొండల్లో 40.8 డిగ్రీల చొప్పున, మెనూర్​లో 4‌‌.7, నాగిరెడ్డిలో 40.6,  లచ్చాపేటలో 40.5, కొల్లూర్​లో 40.3, దోమకొండలో 40.2, పుల్కల్​లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.