సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన లీడర్లు 

సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన లీడర్లు 

కాశీబుగ్గ, వెలుగు :  ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి బుధవారం వరంగల్​లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తూర్పు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​  నాయకులు ఆయనను  సత్కరించారు. ఈ హజ్​​ కమిటీ  చైర్మన్​ ఖుసురు బాషా, రాష్ర్ట కాంగ్రెస్  కార్యదర్శి మహ్మద్ ఆయూబ్​ మాట్లాడుతూ..  

రేవంత్​ రెడ్డి  మర్యాదపూర్వకంగా  కలిశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్లు  పూర్ఖాన్​,  వస్కుల బాబు, కాంగ్రెస్​ పార్టీ నాయకులు కిన్నెర రవి, కోదాటి అనిల్​, మహ్మద్​ షకీర్​, ఆకుతోట శిరీష్​ ఉన్నారు.