theft

సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ

దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్రా ఆఫీసర్లు రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టెయిల్​పాండ్ నుంచి దోపిడీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్న తెలం

Read More

బండ్లగూడలో రెచ్చిపోయిన దొంగలు.. 16 తులాల బంగారం, వెండి ఆభరణాలు చోరీ

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లో దొంగలు రెచ్చిపోయారు. బండ్లగూడలోని NFC కాలనీలో నవీన్ అనే వ్యాపారి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్

Read More

ఫుడ్ డెలివరీకి వచ్చి షూ కొట్టేసి, మెల్లగా జారుకున్నాడు..

మారుతున్న మన లైఫ్ స్టైల్ కారణంగా ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిన లాభదాయకమైన బిజినెస్ ఫుడ్ డెలివరీ బిజినెస్. ఈ బిజినెస్ కి మంచి ఆదరణ లభించటంతో చాలా మంది ఫు

Read More

రూ. 5 లక్షలు, 10 తులాల బంగారం చోరీ

కారేపల్లి, వెలుగు : ఎవరూ లేని టైంలో ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రూ. 5 లక్షలు, 10 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కా

Read More

రాజేంద్రనగర్లో దొంగల బీభత్సం.. పట్టపగలే ఇంట్లోకి చొరబడి బంగారం, డబ్బు చోరీ

రాత్రి, పగలు అని తేడా ఏం లేదు.. అనుకుంటే ఎప్పుడైనా కొట్టేయాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు ఈ దొంగలు. ఎక్కువగా తాళం వేసి ఉన్న ఇళ్లనే దొంగలు టార్

Read More

పెబ్బేరులో 9 షాపుల్లో చోరీ

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు 9 దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేర

Read More

8ఫోన్లు, రూ.2 లక్షలు.. ఇఫ్తార్ విందులో దొంగ చేతివాటం.. పొట్టు పొట్టు తన్నిన్రు 

రంగా రెడ్డి జిల్లా: ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఓ జేబుదొంగ చేతివాటం చూపించాడు. రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలోని ఎస్ ఎన్ సి కన్వెన్షన్ హాల్‌లో

Read More

అమ్మవారి మెడలో మంగళసూత్రం కొట్టేసిన ఘనుడు

ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు, ఈజీ మనీకి అలవాటు పడ్డ కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు.దొంగతనం చేయటం వల్ల తర్వాత ఎదురయ్యే పర్యవసానాల గురించి క

Read More

సాగర్ జలాలు చోరీ కాకుండా పహారా

 కూసుమంచి, వెలుగు :  మంత్రుల ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ నుంచి పాలేరు జలాశయానికి రెండు టీఎంసీల నీటిని సాగర్ ఎడమ కాలువ నుంచి విడుదల చేశారు. న

Read More

పెబ్బేరులో పట్టపగలు కారులో నగదు చోరీ

పెబ్బేరు, వెలుగు: పట్టపగలు జనాలు తిరిగే రద్దీ ప్రాంతంలో కారులోని నగదును దొంగిలించడం కలకలం రేపింది. పీజేపీ క్యాంప్​నకు చెందిన ఎంఏ రశీద్​ ఉదయం ఎస్​బీఐ బ

Read More

ఖరీదైన చోరీ చెప్తే ఛీఛీ అంటారు.. రూ.50కోట్లు గోల్డెన్ టాయిలెట్ సీటు కొట్టేశాడు

చెప్పుకోవడానికి అది చాలా ఖరీదైన వస్తువే.. కానీ దానిపేరు చెప్తే ఛీ అంటారు. దాని విలువ 4.8 మిలియన్లు ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.50కోట్లు..  ఇంగ్ల

Read More

చేగుంటలో రూ.11 లక్షలు చోరీ

మెదక్ (చేగుంట), వెలుగు: మండల కేంద్రమైన చేగుంటలో భారీ చోరి జరిగింది. రాము అనే వ్యక్తి ఇటీవల తన వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన  రూ.11 లక్షలను ఇంట్లో బీ

Read More

దొంగతనం నెపంతో .. బాలుడిని చితకబాదిన వ్యక్తి

అమ్రాబాద్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా పదర మండలం ఇప్పలపల్లిలో డబ్బులు దొంగిలించాడనే నెపంతో ఓ బాలుడిని గ్రామస్తులు విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలు

Read More