vemula prashanth reddy

మీడియా తప్పుడు ప్రచారం వల్లే ఓడినం : వేముల ప్రశాంత్ రెడ్డి

బెల్లంపల్లి, వెలుగు : బీఆర్ఎస్ పై మీడియా తప్పుడు ప్రచారం చేయడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ 

Read More

లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం : అర్వింద్

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు.   నిజ

Read More

పౌష్టికాహారం అందించాలనే సీఎం బ్రేక్​ ఫాస్ట్​: వేముల ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్, వెలుగు :  సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో మానవీయ పథకాలను ప్రవేశాపెడుతున్నారని ఆర్ అండ్ బీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్

Read More

నిధులు పక్కదారి పట్టలేదు... అర్వింద్‌ అవగాహన లేకుండా మాట్లాడుతుండు

బాల్కొండలో కట్టిన ప్రతి బిడ్జిపై బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత కు కమీషన్ వెళ్తుందని బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్  చేసిన ఆరోపణలన

Read More

ఎస్సారెస్పీ వరద కాల్వకు చేరిన కాళేశ్వరం జలాలు

మోర్తాడ్, వెలుగు: కాళేశ్వరం నీళ్లు వరద కాల్వ ద్వారా ఎస్సారెస్సీ వద్ద ఉన్న జీరో పాయింట్ పంప్ హౌస్ కు గురువారం చేరుకున్నాయి. కమ్మర్పల్లి మండలం ఉపూర్ వద్

Read More

మంచిర్యాల జిల్లా క‌లెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. క‌లెక్టరేట్ శిలాఫ‌ల‌కాన్ని

Read More

ఊరూర చెరువుల పండగలో అపశృతి.. తగలబడిన టెంట్

నిజామాబాద్ జిల్లా  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.  భీంగల్ మండలం  పురనిపెట్ గ్రామంలో ఊరూర చెరువుల  పండ

Read More

కేటీఆర్ కష్టంలో మోడీ సగం కష్టపడ్డా.. దేశ జీడీపీ పెరిగేది: వేముల ప్రశాంత్

మంత్రి కేటీఆర్ కష్టంలో మోడీ సగం కష్టపడ్డా  దేశ జీడీపీ 4 శాతం పెరిగేదన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.  విదేశీ పెట్టుబడులను మెప్పించి ,ఆకర

Read More

ముస్లింలను అధికంగా దోచుకుంది బీఆర్ఎస్ నేతలే : ఎంపీ అర్వింద్

డబుల్ బెడ్ రూంల నినాదం కేవలం కేసీఆర్ మాయ అని ఎంపీ అర్వింద్ అన్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తదన్న ఆశను ప్రజలు ఇక వదులుకోవాల్సిందేనని చెప్ప

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం .. కమనీయం బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి షష్టి వేడుకలు, కల్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా

Read More

అంబేద్కర్ విగ్రహం పనులు పరిశీలించిన మంత్రి వేముల

హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం హుసేన్ సాగర్ తీరంల

Read More

డబుల్‌‌‌‌ ఇండ్ల పంపిణీ ఎమ్మెల్యేల చేతికే..!

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ‘కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న డబుల్​ బెడ్​రూం ఇండ్ల కోసం  

Read More

అమరుల స్మారక చిహ్నం పనులు పరిశీలించిన మంత్రి వేముల

హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగ

Read More