
Viral news
వానాకాలంలో మీ బ్లడ్ షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే..?
బయట వర్షం పడుతున్నపుడు వేడి వేడి వంటకాలను ఆస్వాదించాలని దాదాపు అందరికీ ఉంటుంది. అయితే, ఈ వర్షాకాలంలో మధుమేహం ఉన్నవారు మాత్రం ఈ విషయంలో అదనపు జాగ్రత్తల
Read Moreఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో ఓ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందార
Read Moreబెడిసి కొట్టిన సాహస విన్యాసం.. 68 అంతస్తు నుంచి కింద పడి డేర్డెవిల్ మృతి
సాహసోపేత విన్యాసాలకు ప్రసిద్ధి గాంచిన రెమి లూసిడి సాహస విన్యాసం చేస్తూనే చనిపోయాడు. హాంకాంగ్ లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ పైకి ఎక్కుతుండగా అకస్మాత
Read Moreవిచారణకు సర్వం సిద్ధం.. మణిపూర్ వీడియోపై సుప్రీంను ఆశ్రయించిన బాధిత మహిళలు
గత కొన్ని నెలలుగా కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేంద్రం అభ్యర్థనను స
Read Moreశాకాహారం తినేవాళ్లే ఇక్కడ కూర్చోవాలి.. ఐఐటీ బాంబేలో పోస్టర్ల కలకలం
ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఐఐటీ బాంబేలో (IIT Bombay) వెలిసిన పోస్టర్లు (Posters) కలకలం సృష్టిస్తున్నాయి. క్య
Read Moreభయపెడుతున్న కండ్లకలక.. లక్షణాలు, నివారణ మార్గాలివే
భారీ వర్షాల కారణంగా కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళన
Read Moreజాబ్స్ స్పెషల్..జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశాలు
జీ–20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీబీజీ) సమావేశాలు కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగాయి. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ స
Read Moreజాబ్స్ స్పెషల్...స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్
భారత పారిశ్రామిక రంగంలో చిన్నతరహా పరిశ్రమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పన, దేశ జీడీపీ, ఎగుమతుల్లో చెప్పుకోదగ్గ వాటాలను అందిస్తుం
Read Moreనడుస్తున్న రైళ్లో పోలీస్ కాల్పులు..నలుగురు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో కదులుతున్న రైల్లో కాల్పులు కలకలం రేపాయి. జైపూర్ ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విచ
Read Moreఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ
తెలంగాణ కేబినెట్ జులై 31వ తేదీ సోమవారం భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఆగస్టు 3 గురువారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశా
Read Moreఈ ఏడాది మార్కెట్లోకి 21 కొత్త కరెంటు కార్లు
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ కంపెనీలు కియా, బీఎండబ్ల్యూ, బెంజ్, సిత్రియాన్, వోల్వో, ఆడి, బీవైడీ, పోర్షే, జాగ్వార్ ల్యాండ్రోవర్
Read Moreజాబ్స్ స్పెషల్.. తొలి ప్రైవేట్ రాకెట్ ప్రారంభ్
దేశంలో మొదటిసారిగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్ – సబ్ ఆర్బిటల్ (వీకే–ఎస్) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీ
Read Moreతెలంగాణ జాబ్స్ స్పెషల్...గిరిజన ప్రాంతాల పాలన
దేశంలో షెడ్యూల్డ్, గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరో షెడ్యూల్ అసోం, మేఘాలయా, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్
Read More