visit
పిబ్రవరి 10న బాసరకు త్రిపుర గవర్నర్ రాక
బాసర, వెలుగు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి దేవి దర్శనానికి సోమవారం ఉదయం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రానున్నారు. కుటుంబ సమేతంగా వచ్
Read Moreపీయూలో ముగిసిన న్యాక్ పర్యటన
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో మూడు రోజుల న్యాక్ టీం పర్యటన శనివారం ముగిసింది. పీయూ మెయిన్ క్యాంపస్ లోని పీజీ యూనివర్సిట
Read Moreజనవరి 26న కోస్గిలో సీఎం పర్యటన
ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోస్గి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించిన నాలుగు కొత్త పథ
Read Moreప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలొద్దు : మంత్రి కొండా సురేఖ
మెదక్: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ మెదక్ జిల్లా చేగుంట
Read Moreఇవ్వాల (జనవరి 7న) నిజామాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన
కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. బాన్సువాడలో ఎక్సైజ్
Read Moreనేడు నేరడుచర్లలో మంత్రి పర్యటన
నేరేడుచర్ల, వెలుగు : నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు నేరడుచర్లలో పర్యటించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ ప్రకాశ్, వైస్ చైర్మన్
Read Moreఉప రాష్ట్రపతి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్ రాహుల్రాజ్
కౌడిపల్లి, వెలుగు: ఈ నెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధి
Read More108 వాహనాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నియోజకవర్గాలకు కొత్తగా 108 వాహనాలు మంజూరు అయ్యాయి. గురువారం కోదాడ పట్టణంలో జరిగిన కార్యక్రమం
Read Moreనిజ నిర్ధారణ కమిటీతో గురుకులాల తనిఖీ : జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, వెలుగు: త్వరలోనే 33 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలను రిటైర్డ్ న్యాయమూర్తులు, జడ్జీలు, మాజీ ఐఏఎస్ అధిక
Read Moreసీఎం రేవంత్ ఓయూను విజిట్ చేయాలి : జార్జిరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ ఫెలోషిప్ స్కీం ప్రారంభించాలి టీచింగ్పోస్టులు భర్తీ చేయాలంటూ పీడీఎస్యూ భారీ ర్యాలీ సికింద్రాబాద్, వెలుగు : ఓయ
Read Moreఅనంతగిరి సందర్శణకు రండి .. గవర్నర్ను ఆహ్వానించిన అసెంబ్లీ స్పీకర్
వికారాబాద్, వెలుగు: తన నియోజకవర్గంలోని తెలంగాణ కశ్మీర్ అయిన అనంతగిరిని, మూసీ నది జన్మస్థలాన్ని, అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలని రాష్ట్ర గవ
Read Moreవధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
మందమర్రి, వెలుగు : మంచిర్యాల జిల్లాలో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పలువురు వధూవరులను ఆశీర్వదించారు. మందమర్రిలోని సాయి మిత్ర గార్డె
Read Moreవేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్,
Read More












