
visit
కేసీఆర్పై పోటీ అంటే పోచమ్మ గుడిముందు పొట్టేలను కట్టేసినట్టే: మంత్రి కేటీఆర్
కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ గుడిముందు పొట్టేలను కట్టేసినట్టేనని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ప్రకటన రాగానే ప్రతిపక్షాల గుండెల్లో
Read Moreనిజామాబాద్లో ప్రధాని మోదీ పర్యటనతో కమలంలో ఫుల్ జోష్
మోదీ పర్యటనతో మారిన బీజేపీ ప్రచార శైలి పసుపు బోర్డు, గల్ఫ్ కష్టాలు, చక్కెర ఫ్యాక్టరీలే అస్త్రాలుగా ముందు
Read Moreములకలపల్లిలో 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ములకలపల్లి, వెలుగు: ములకలపల్లి మండలంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గురువారం సుడిగాలి పర్యటన చేశారు. మొత్తం రూ.22కోట్లతో చేపడుతున్న అభివ
Read Moreకేసీఆర్ను గజ్వేల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి: హరీశ్ రావు
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఈ సారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం బండ
Read Moreతెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన మరో చరిత్ర: కిషన్ రెడ్డి
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన మరో చరిత్రగా నిలిచిపోతుందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో పసుపు బోర్టు, ట్రైబల్ వర్శిట
Read Moreఆరు దశాబ్దాలు ఏం చేయనోళ్లు.. 6 గ్యారెంటీలని డైలాగ్లు కొడుతున్నరు: మంత్రి కేటీఆర్
6 దశాబ్దాలు ఏం చేయనోళ్లు.. 6 గ్యారెంటీలు అని డైలాగ్ లు కొడుతున్నారని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. రాజకీయం కోసం ఢిల్లీలో చుట్టూ పైరవీల
Read Moreలక్ష మంది సభతో ఎన్నికల శంఖారావం: ఎంపీ అర్వింద్
నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం(సెప్టెంబర్ 29) ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అక్టోబర్ 3వ తేదీన ప
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్ దంపతులు
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దంపతులు దర్శించుకున్నారు. గంభ
Read Moreతెలంగాణ కేటీఆర్ జాగీర్ కాదు.... అనర్హులకు పదవులివ్వడం సిగ్గుచేటు
తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల జాగీర్ కాదని.. తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Moreఖైరతాబాద్కు క్యూ కట్టిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు. మహగణనాథుడిని దర్శించుకుని గణపతి హోమం, అర్చన, హారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. వీక
Read Moreజవహర్ నగర్లో డంపింగ్ యార్డును సందర్శించిన డీకే శివకుమార్
హైదరాబాద్ జవహర్ నగర్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. జీహెచ్ఎంసీలో అమలవుతున్న ఘన పదార్థాల నిర్వహణ,
Read Moreమహిళల్ని నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించినా మోదీ మౌనం వీడరా?: గౌరవ్ గొగొయ్
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించినా ప్రధాని మోదీ మౌనం వీడట్లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ విమర్శించారు. కేంద్ర ప్ర
Read Moreహైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవట్లే: కిషన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎస్ డీఆర్ఎఫ్ నిధులు రూ. 900 కోట్లు ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆ నిధులతో వరద బాధితులకు సహాయం చే
Read More