visit

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన పంజాబ్‌‌ స్పీకర్‌‌

నిర్వహణ, పనితీరును వివరించిన పోచారం శ్రీనివాస్​రెడ్డి హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్టేట్ అసెంబ్లీని మంగళవారం పంజాబ్‌‌

Read More

కైకాల, చలపతిరావు కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్: సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. తెలం

Read More

శ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది.  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం  పలు అభివృద్ధి కార్య

Read More

ఇవాళ హైదరాబాద్ రానున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్

హైదరాబాద్, వెలుగు: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం హైదరాబాద్​కు వస్తున్నారు. తాజ్ కృష్ణాలో జరగనున్న ఒక ఇన్వెస్ట్​మెంట్​ మీటింగులో ఆయన పాల్గొననున్నారు

Read More

ఓరుగల్లు పిల్లలతో కైలాస్ సత్యర్థి మాటా ముచ్చట

50వేల మంది స్టూడెంట్లు హాజరు హనుమకొండ సిటీ, వెలుగు: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి పర్యటన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం

Read More

శ్రీవారి సేవలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్

తిరుపతి: కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆయన వేద చిత్ర యూనిట్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామ

Read More

3 జాతీయ ఆయుష్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించిన మోడీ 

గోవా: ఆయుర్వేదాన్ని సంప్రదాయ వైద్య విధానంగా ఇప్పటికే 30 దేశాలకుపైగా ఆమోదించాయని  ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన ఆయుర్వేద వైద్య విధానాన్ని మొత్

Read More

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్

Read More

జేపీ నడ్డా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 16వ తేదీకి బదులు ఈనెల1

Read More

సీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు

జగిత్యాల: రేపటి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పరుశురామ్ (50) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంద్రవెళ్లి నుంచి సీఎం టూర్ బందోబస్తు కోసం జగ

Read More

రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు.. కేటీఆర్​ నేతృత్వంలో సమీక్ష

టీఆర్ఎస్​ ను గెలిపిస్తే  మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని బైపోల్​ ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీపై మంత్రి కేటీఆర్​ దృష్టిపెట్టారు. ఇందు

Read More

తెరుచుకున్న శబరిమల ఆలయం.. మణికంఠుని దర్శనం షురూ

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ సర్కార్ ఓపెన్ చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకూ 41 రోజుల (మండల కాలం) పాటు గుడి తెరిచే ఉంటుంది. డిసెంబ

Read More

అర్ధరాత్రి రోడ్ల మీద బర్త్ డేలు చేస్తే కఠిన చర్యలు : తలసాని

హైదరాబాద్: అర్ధరాత్రిపూట బర్త్ డే పార్టీల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తున్న యువతపై దృష్టి సారించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసులకు సూచించ

Read More