visit

విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించారు. ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ డిప్య

Read More

ఖమ్మం సభ సక్సెస్పై నేతలకు చంద్రబాబు అభినందన

హైదరాబాద్, వెలుగు: ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన టీడీపీ పబ్లిక్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ కావడంపై ఆ పార్టీ నేతలను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభినందించారు. మ

Read More

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన పంజాబ్‌‌ స్పీకర్‌‌

నిర్వహణ, పనితీరును వివరించిన పోచారం శ్రీనివాస్​రెడ్డి హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్టేట్ అసెంబ్లీని మంగళవారం పంజాబ్‌‌

Read More

కైకాల, చలపతిరావు కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్: సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. తెలం

Read More

శ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది.  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం  పలు అభివృద్ధి కార్య

Read More

ఇవాళ హైదరాబాద్ రానున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్

హైదరాబాద్, వెలుగు: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం హైదరాబాద్​కు వస్తున్నారు. తాజ్ కృష్ణాలో జరగనున్న ఒక ఇన్వెస్ట్​మెంట్​ మీటింగులో ఆయన పాల్గొననున్నారు

Read More

ఓరుగల్లు పిల్లలతో కైలాస్ సత్యర్థి మాటా ముచ్చట

50వేల మంది స్టూడెంట్లు హాజరు హనుమకొండ సిటీ, వెలుగు: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి పర్యటన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం

Read More

శ్రీవారి సేవలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్

తిరుపతి: కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆయన వేద చిత్ర యూనిట్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామ

Read More

3 జాతీయ ఆయుష్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించిన మోడీ 

గోవా: ఆయుర్వేదాన్ని సంప్రదాయ వైద్య విధానంగా ఇప్పటికే 30 దేశాలకుపైగా ఆమోదించాయని  ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన ఆయుర్వేద వైద్య విధానాన్ని మొత్

Read More

సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్

Read More

జేపీ నడ్డా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 16వ తేదీకి బదులు ఈనెల1

Read More

సీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు

జగిత్యాల: రేపటి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పరుశురామ్ (50) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంద్రవెళ్లి నుంచి సీఎం టూర్ బందోబస్తు కోసం జగ

Read More

రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు.. కేటీఆర్​ నేతృత్వంలో సమీక్ష

టీఆర్ఎస్​ ను గెలిపిస్తే  మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని బైపోల్​ ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీపై మంత్రి కేటీఆర్​ దృష్టిపెట్టారు. ఇందు

Read More