visit

టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువ

గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ హైదరాబాద్: టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయని గవర్నర్ తమిళ సై సౌ

Read More

జీవితంలో షార్ట్ కట్ లను దూరం పెట్టండి

ఐఐటీ స్టూడెంట్లకు ప్రధాని మోడీ సూచన  లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు ప్రధాని మోడీ. ప్రతీ రెండు రోజులకోసారి యూపీలో ప

Read More

రేపట్నుంచి షర్మిల రైతు ఆవేదన యాత్ర

సీఎం సొంత జిల్లా మెదక్ నుంచి యాత్రకు శ్రీకారం హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు షర్మిల రైతు ఆవేదన యాత్ర చేయబోతున్నారు. స

Read More

తెలంగాణ వచ్చాకే రైతుబంధు వచ్చింది

తెలంగాణ వచ్చాకే రైతు బంధు, రైతు బీమా వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ది జరిగిందన్నారు. సంగారెడ్డి పట్టణంలో పర్

Read More

కడప నగరంలో సినీనటి సమంత సందడి

వైఎస్సార్ జిల్లా: కడప నగరంలో సినీనటి సమంత సందడి చేశారు. ఆదివారం కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత

Read More

గవర్నర్ మేడమ్.. మీరన్న ​వడ్లు కొనిపించండి

నల్గొండ జిల్లా పర్యటనలో గవర్నర్ తమిళిసైకి రైతుల వినతి నల్గొండ, వెలుగు: ‘వడ్లు తెచ్చి శానా రోజులైతంది.. మీరన్న త్వరగా కొనిపించండి మేడం&rs

Read More

రేపు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రేపు బుధవారం నల్గొండ జ

Read More

గ‌ద్వాల ఎమ్మెల్యేకు కేసీఆర్ పరామర్శ

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను  పరామర్శించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్  నుంచి  గద్వాల వెళ్లిన  సీఎ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో రేపు గవర్నర్ తమిళిసై పర్యటన

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు  ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జనజాతి గౌరవ దివస్ సందర్భంగా ఆదివాసీల పోరాట యోధుడు బిర్సాముండా జయంతి వేడుకల్

Read More

ధాన్యానికి రూ.1960 మద్దతు ధర ఇవ్వాల్సిందే

ప్రతి గింజను కొనాల్సిందే ప్రాజెక్టుల కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ: ధాన్యం కొనుగోళ్లప

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నఎమ్మెల్యే రోజా, హీరో విశాల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా, హీరో విశాల్. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ టైమ్ లో  స్వామి సేవలో పాల్గొని మొక్కులు చ

Read More

29 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

జీ-20 సదస్సులో 8వ సారి పాల్గొననున్న మోడీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇట

Read More

సమైక్యరాష్ట్రంలో సామాజిక వివక్షే కాదు, ఆధ్యాత్మిక వివక్ష

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం కేసీఆర్. సామాజిక వివక్షే కాదు,ఆధ్యాత్మిక వివక్ష కూడా కొనసాగిందన్నారు. పుష్క

Read More