జవహర్‌ నగర్‌లో డంపింగ్ యార్డును సందర్శించిన డీకే శివకుమార్

జవహర్‌ నగర్‌లో డంపింగ్ యార్డును సందర్శించిన డీకే శివకుమార్

హైదరాబాద్‌ జవహర్ నగర్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. జీహెచ్ఎంసీలో అమలవుతున్న ఘన పదార్థాల నిర్వహణ, చెత్త నుంచి విద్యుత్ తయారీ, చెత్త ట్రాన్స్ఫర్ తయారీ స్టేషన్లను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుండి చెత్తను ఏ విధంగా తరలిస్తున్నారో.. ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారని విషయాలను తెలుసుకున్నామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

Also Read :- కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

CWC సమావేశం కోసం హైదరాబాద్ కు వచ్చిన డీకే శివకుమార్.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పని తీరును పరిశీలించారు. పవర్ ప్లాంట్ పనితీరును రాంకీ నిర్వహకులు డీకే శివకుమార్ కు వివరించారు.