visit
సీఎం టూర్ బందోబస్తులో కానిస్టేబుల్కు గుండెపోటు
జగిత్యాల: రేపటి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన పరుశురామ్ (50) అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఇంద్రవెళ్లి నుంచి సీఎం టూర్ బందోబస్తు కోసం జగ
Read Moreరేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు.. కేటీఆర్ నేతృత్వంలో సమీక్ష
టీఆర్ఎస్ ను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని బైపోల్ ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీపై మంత్రి కేటీఆర్ దృష్టిపెట్టారు. ఇందు
Read Moreతెరుచుకున్న శబరిమల ఆలయం.. మణికంఠుని దర్శనం షురూ
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ సర్కార్ ఓపెన్ చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకూ 41 రోజుల (మండల కాలం) పాటు గుడి తెరిచే ఉంటుంది. డిసెంబ
Read Moreఅర్ధరాత్రి రోడ్ల మీద బర్త్ డేలు చేస్తే కఠిన చర్యలు : తలసాని
హైదరాబాద్: అర్ధరాత్రిపూట బర్త్ డే పార్టీల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తున్న యువతపై దృష్టి సారించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసులకు సూచించ
Read Moreమోడీ టూర్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనలో కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నార
Read Moreప్రధాని వెంట జగన్.. ప్రగతిభవన్లోనే కేసీఆర్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వేదికపై మోడీకి జగన్ విజ్ఞప్తి తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ ఇక్కడ మాత్రం వామపక్షాలతో కలిసి టీఆర్ఎస
Read Moreమల్లన్నకు మొక్కులు.. భైరాన్పల్లి అమరులకు నివాళులు
సిద్దిపేట/చేర్యాల/కొమురవెల్లి, వెలుగు : సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిసారిగా పర్యటించారు. గురువారం ఉదయం 10.30 గ
Read Moreభారతీయులను పొగడ్తలతో ముంచెత్తిన రష్యా అధ్యక్షుడు పుతిన్
‘నేషనల్ యూనిటీ డే’లో పుతిన్ మాస్కో: ఇండియన్లు చాలా తెలివైన వాళ్లు అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మళ్లీ పొగడ్తలతో
Read Moreనవంబర్ 12న రామగుండం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న మోడీ
RFCL ను సందర్శించిన కేంద్ర రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ పెద్దపల్లి జిల్లా: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సి
Read Moreపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
తిరుపతి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దంపతులు ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చిన కేంద్ర మహిళా శి
Read Moreవీఎం హోంను సందర్శించిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ : వీఎం హోం భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వెనుక సుధీర్ రెడ్డి కుట్ర ఉందని రంగారెడ్డి కాంగ
Read Moreఅసోంలో అమిత్ షా మూడో రోజు పర్యటన
గువాహటి: అసోం రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. నిన్న గువాహటిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఇవాళ నిలాచల్ కొండల్లో
Read Moreఅసోం టూర్లో బిజీగా హోంమంత్రి అమిత్ షా
గౌహతి: కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేశారని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్
Read More