సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో సెంట్రల్ సెక్రటేరియట్ టీం పర్యటన కొనసాగుతోంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు. మూడో రోజు మర్కల్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్, మల్లన్న గట్ట వద్ద మిషన్ భగీరథ, అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామ శివార్లోని గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీ విజిట్ చేసినట్లు ఎంపీడీవో సంతోశ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాజు, ప్రశాంత్, ఏపీవో మధు, టీఏ సంతోశ్, అంగన్వాడీ టీచర్లు, మిషన్ భగీరథ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్లో సెంట్రల్ టీం విజిట్
- నిజామాబాద్
- May 23, 2024
లేటెస్ట్
- Good Health: బొప్పాయి గింజల్లో అదిరిపోయే విటమిన్లు... వీటి ఉపయోగం తెలిస్తే అసలు పడేయరు..
- Jio AirFiber: ఒక కనెక్షన్..120 డివైజ్ లకు ఇంటర్నెట్..వివరాలిగో
- అమానుష ఘటన.. బ్రతికున్న తాబేలును మంటలపై వేయించారు
- స్కూల్ బస్సులో తీసుకెళ్లి.. లిక్కర్ ఫ్యాక్టరీలో పనులు
- రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 10వేల ఉద్యోగాలు..లాస్ట్ డేట్ జూన్ 27
- ఫీజు రీయంబర్స్ మెంట్ ను కాంగ్రెస్ సర్కార్ పూర్తిస్తాయిలో అమలు చేస్తుంది: స్పీకర్
- నిర్జల ఏకాదశి.. జూన్18న తులసి మొక్క దగ్గర ఇలా చేయండి.. లక్ష్మీదేవి కటాక్షం పొందండి..
- కేంద్రం జోక్యం చేసుకోకపోతే.. పరిస్థితి చక్కబడదు: ఢిల్లీ మంత్రి అతిషీ
- INDW vs SAW: స్మృతి మంధాన సెంచరీ.. సఫారీల ఎదుట భారీ లక్ష్యం
- గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
Most Read News
- AP News:వాలంటర్ల సేవలపై ప్రభుత్వ కీలక నిర్ణయం...
- Happy Fathers Day : మీ డాడీకి ఇలా విషెస్ చెప్పండి..
- నేను విచారణకు రాను..నువ్వే దిగిపో : కేసీఆర్
- ముగియనున్న రోహిత్ అధ్యాయం.. టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు..?
- ఖమ్మంలో ఇంటర్నేషనల్ దోపిడీ !
- INDW vs SAW: ఇండియా- సౌతాఫ్రికా వన్డే సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
- ఆన్లైన్లో ఆధార్ కార్డును ఫ్రీగా ఎలా అప్డేట్ చేయాలంటే?
- ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు
- రాశిఫలాలు : 2024 జూన్ 16 నుంచి 22 వరకు
- ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు