Warangal
ఆరూరి కోసం హైడ్రామా ..బీజేపీలో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎమ్మెల్యేను లాక్కెళ్లిన బీఆర్ఎస్ నేతలు
మీడియా సాక్షిగావాహనాల్లో హైదరాబాద్కు దండం పెట్టి.. కన్నీరు కార్చినా కనికరించని మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ సారయ్య మార్గమధ్యలో జనగా
Read Moreమార్చి15 నుంచి ప్రతి బండికి టీజీ రిజిస్ట్రేషన్:మంత్రి పొన్నం ప్రభాకర్
హనుమకొండ: టీజీ పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా తో సమావేశమయ్య
Read Moreవరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ను
Read Moreఆమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. కాజీపేట విద్యార్థి మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన పిట్టల వెంకటరమణ ఇండియానా పోలీస్లోని
Read Moreముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
హనుమకొండ సిటీ, వెలుగు : గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమక
Read Moreవనదేవతలను దర్శించుకున్న అధికారులు
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంగళవారం ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ దర్శించుకున్నారు. &n
Read Moreకాళోజీ కళాక్షేత్రం, భద్రకాళి మాఢవీధులు పూర్తి చేయాలే
వరంగల్ పశ్చిమ అభివృద్ధిపై హైదరాబాద్లో మంత్రుల రివ్యూ వరంగల్, వెలుగు: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాళోజీ కళ
Read Moreహాస్టళ్లలో సౌకర్యాలపై అధికారులు దృష్టి పెట్టాలి : చిత్రామిశ్రా
మంగపేట, వెలుగు: హాస్టల్ విద్యార్థులకు వసతులు కల్పించడంలో వార్డెన్లు దృష్టి పెట్టాలని ఐటీడీసీ పీఓ చిత్రామిశ్రా సూచించారు. మంగళవారం &
Read Moreఎర్రబెల్లి తప్పుల వల్లే.. సాగునీటి సమస్య : మామిడాల యశస్వినిరెడ్డి
పాలకుర్తి, వెలుగు : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజక వర్గ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన చేసిన తప్పుల వల్లనే ఇప్పుడు రైతులు సాగు
Read Moreవరంగల్ లో ఖాళీ అవుతున్న కారు
వరంగల్ బీఆర్ఎస్లో కుదుపు బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ! హైదరాబాద్లో అమిత్షాను కలిసిన బీఆర్ఎస్ జిల్లా
Read Moreప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి : ఎర్రబెల్లి దయాకర్రావు
పాలకుర్తి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే రైతుల పంటలు ఎండి పోతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. జనగామ
Read Moreగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం గ్రామంలో గంగాదేవి ఆలయంలో సోమవారం గంగమ్మతల్లి విగ్రహప్రతిష్ఠాపన జరిగింది.
Read Moreగ్రామాల్లో సైబీరియాన్ పక్షుల సందడి
ఏటా మార్చి లో కనిపించే సైబిరియాన్ పక్షులు మహబూబాబాద్ జిల్లాలోని మాధవపురం, చింతపల్లి, మల్యాల, అనంతారం, నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్ల
Read More












