Warangal

ఆరూరి కోసం హైడ్రామా ..బీజేపీలో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎమ్మెల్యేను లాక్కెళ్లిన బీఆర్ఎస్​ నేతలు

మీడియా సాక్షిగావాహనాల్లో హైదరాబాద్​కు దండం పెట్టి.. కన్నీరు కార్చినా కనికరించని మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ  సారయ్య మార్గమధ్యలో జనగా

Read More

మార్చి15 నుంచి ప్రతి బండికి టీజీ రిజిస్ట్రేషన్:మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ: టీజీ పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా తో సమావేశమయ్య

Read More

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ను

Read More

ఆమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. కాజీపేట విద్యార్థి మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన పిట్టల వెంకటరమణ ఇండియానా పోలీస్‌లోని

Read More

ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

హనుమకొండ సిటీ, వెలుగు : గంజాయిని   సరఫరా చేస్తున్న  ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు   ఏసీపీ  దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమక

Read More

వనదేవతలను దర్శించుకున్న అధికారులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంగళవారం ములుగు  అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ దర్శించుకున్నారు. &n

Read More

కాళోజీ కళాక్షేత్రం, భద్రకాళి మాఢవీధులు పూర్తి చేయాలే

    వరంగల్‍ పశ్చిమ అభివృద్ధిపై హైదరాబాద్‍లో మంత్రుల రివ్యూ వరంగల్‍, వెలుగు: వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గంలోని కాళోజీ కళ

Read More

హాస్టళ్లలో సౌకర్యాలపై అధికారులు దృష్టి పెట్టాలి : చిత్రామిశ్రా

మంగపేట, వెలుగు: హాస్టల్​ విద్యార్థులకు  వసతులు కల్పించడంలో వార్డెన్లు  దృష్టి పెట్టాలని ఐటీడీసీ పీఓ చిత్రామిశ్రా సూచించారు.  మంగళవారం &

Read More

ఎర్రబెల్లి తప్పుల వల్లే.. సాగునీటి సమస్య : మామిడాల యశస్వినిరెడ్డి

పాలకుర్తి, వెలుగు : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు నియోజక వర్గ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన చేసిన తప్పుల వల్లనే ఇప్పుడు రైతులు సాగు

Read More

వరంగల్‍ లో ఖాళీ అవుతున్న కారు

వరంగల్‍ బీఆర్ఎస్​లో కుదుపు  బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ !  హైదరాబాద్‍లో అమిత్‍షాను కలిసిన బీఆర్ఎస్ జిల్లా

Read More

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి : ఎర్రబెల్లి దయాకర్​రావు 

పాలకుర్తి, వెలుగు:  కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే రైతుల పంటలు ఎండి పోతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆరోపించారు.  జనగామ

Read More

గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం గ్రామంలో   గంగాదేవి ఆలయంలో సోమవారం  గంగమ్మతల్లి విగ్రహప్రతిష్ఠాపన జరిగింది.

Read More

గ్రామాల్లో సైబీరియాన్‌ ‌పక్షుల  సందడి

ఏటా మార్చి లో  కనిపించే సైబిరియాన్​ ‌పక్షులు మహబూబాబాద్​ జిల్లాలోని మాధవపురం, చింతపల్లి, మల్యాల, అనంతారం, నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్ల

Read More