Warangal
గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలనువెంటనే పరిష్కరించాలి : భవేశ్ మిశ్రా
భూపాలపల్లి అర్భన్, వెలుగు: గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆఫీసర్
Read Moreఇంజనీరింగ్ కాలేజీని పరిశీలించిన ఎమ్మెల్యే మురళీనాయక్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాలను ఎమ్మెల్య మురళీనాయక్ ఆకస్మిక తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
Read Moreబీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ సిటీలోని కరీమాబాద్ సెంటర్లో సీఐటీయు నాయకులు ఆదివారం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ధర్నా
Read Moreరంగాపురంలో పంటల పరిశీలించిన అమెరికన్లు
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం విలేజ్ లో ఆదివారం అమెరికా దేశస్తులు ఎలీష్ బెల్స్,మ్యాతుస్ జాకబ్ &nbs
Read Moreత్రీ వీలర్ ను తప్పించబోయి డివైడర్ పైకి వెళ్లిన ఆర్టీసీ బస్సు..
ఆత్మకూరు, (దామెర) వెలుగు: హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ, ఓగ్లాపూర్ మధ్య నేషనల్ హై వే మీద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఆదివ
Read Moreమినీ మేడారం జాతర హుండీల తరలింపు
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య జరిగిన మినీ మేడారం జాతరలో ఏర్పాటుచేసిన హుండీలన
Read Moreమహబూబాబాద్లో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పట్టణంలో బొడ్రాయి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామ, కుల దేవతల వద్ద బోనాలు చెల్లించారు. మూడు రోజుల క్రితం  
Read Moreమేడారం జాతరలో డ్యూటీ చేసిన ఆఫీసర్లకు సన్మానం చేసిన సీతక్క
వచ్చే మహా జాతర కోసం మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతరలో డ్యూటీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, జిల్
Read Moreసౌలతులు ఇట్ల.. సదువులు ఎట్లా?
మెడికల్ కాలేజీలో వసతుల లేమి వేధిస్తున్న సిబ్బంది కొరత వచ్చే విద్యాసంవత్సరం క్లాసులు ఎక్కడో నో క్లారిటీ సర్కారు స్పందించకపోతే సమస
Read Moreతెలంగాణలో 33 కొత్త జిల్లాలు ఎవరు అడిగారు?
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్2వ తేదీన 10 జిల్లాలతో ఏర్పాటు జరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని కొత్త జిల్లాల ఏర
Read Moreకాపర్ వైర్ చోరీలపై ప్రత్యేక నిఘా
జనగామ అర్బన్, వెలుగు : ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ చోరీలపై ప్రత్యేక నిఘా పెడుతామని జనగామ ఏసీపీ దామోదర్&zwn
Read Moreకాళేశ్వరంలో హైకోర్టు జడ్జి పూజలు
మహదేవపూర్, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని శనివారం హైకోర్టు జడ్జి నామవరపు రాజేశ్వరరావు సందర్శించార
Read Moreమేడారం డ్యూటీ చేసిన ఆశాలకు టీఏ, డీఏ ఇవ్వాలి : చింత నాగమణి
ములుగు (మేడారం), వెలుగు : మేడారం జాతరలో డ్యూటీ చేసిన ఆశా వర్కర్లకు రోజుకు రూ.750 చొప్పున టీఏ, డీఏ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యురాలు చింత నాగమణి
Read More












