West godavari
అత్తిలి ఆలయం ప్రాముఖ్యత తెలుసా...
పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూలోకంలో ఎన్నో ప్రాంతాల్లో వెలిశాడు. కొన్ని ప్రాంతాల్లో విగ్రహ రూపంలో దర్శనమిచ్చే స్వామి, కొన్
Read Moreఏపీలో కలెక్టర్లు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్
Read Moreసంక్రాంతికి ఆంధ్ర ఆర్టీసీ స్పెషల్ బస్సులు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆంధ్ర ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగకు స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్దమైంది. సంక్రాంతికి 6 వేల
Read Moreవిషాదంగా విహారయాత్ర... -గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
యానం విహారయాత్రకు వచ్చిన నలుగురు యువకులు గౌతమి గోదావరిలో ఈతకు దిగి గల్లంతయ్యారు. .పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని సజ్జాపురం గ్రామానికి చెం
Read More7 కొట్ల నగలతో దొంగ జంప్..ఫోన్ కొని దొర్కిండు
ఈ నెల 17న ఏడు కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలతో హైదరాబాద్ నుంచి పరారైన కారు డ్రైవర్ తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడ్డాడు. భూమిలో పాతిపెట్టిన నగలను పోలీ
Read Moreచిరుతలకు అనుమతిస్తేనే ఇండియాకు వస్తా
రష్యా దాడులతో ఉక్రెయిన్ లోని లక్షలాది పౌరులు ప్రాణాలు కాపాడుకునేందుకు పొరుగు దేశాలకు వలస వెళుతున్నారు. అక్కడ చదువుకునే విద్యార్థులను ఆపరేషన్ గంగా పేరు
Read Moreకాబోయే అల్లుడికి సంవత్సరానికి సరిపడా తిండిపెట్టారు
సంక్రాంతి పండుగ వస్తే కొత్త అల్లుళ్లకు అత్తారింటి వాళ్లు సకల మర్యాదలు చేస్తుంటారు. రకరకాల పిండి వంటకాలతో ఆతిథ్యం ఇస్తారు. అయితే పశ్చిమ గోదావరి జ
Read Moreఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం బాధాకరం
5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్ 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో
Read Moreమైనర్ను ట్రాప్ చేసిండు
చేవెళ్ల, వెలుగు: మైనర్ కిడ్నాప్ కేసులో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి మండల
Read More21న నరసాపురంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణాంధ్ర ఇంజినీర
Read Moreపిల్లలకు పాఠం చెబుతూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
పశ్చిమ గోదావరి జిల్లా పట్టెంపాలెం ఎంపీపీ పాఠశాలలో ఘటన తాడేపల్లిగూడెం: తరగతి గదిలో పిల్లలకు పాఠం చెబుతూ గుండెపోటుతో కుప్పకూలి ఉపాధ్యాయుడు మృతి
Read Moreభజనలో పాల్గొన్న 21 మందికి కరోనా
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా జిల్లాల
Read Moreషటిల్ ఆడుతూ.. గుండెపోటుతో సీఐ మృతి
ఏలూరు: సరదాగా షటిల్ ఆడుతున్న ఓ సీఐ గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖను ఘటన తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
Read More