పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు మంత్రి తలసాని.దీని కోసం తల్లిదండ్రులు అందరూ శ్రద్ద చూపాలన్నారు. బంజారాహిల్స్ NBT బస్తీ దవాఖానలో చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. ఆయనతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ , స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని ..పోలియో చుక్కలు ఎవరూ నిర్లక్ష్యం చేయద్దన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. రేపటి నుండి ఇంటింటికి పోలియో కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గలేదని…అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా వాక్సిన్ హైదరాబాద్ నుండి రావడం మనకు గర్వకారణమన్నరారు. వైద్య సిబ్బంది సేవలు అద్భుతమన్నారు.
నిర్లక్ష్యం చేయొద్దు.. తల్లిదండ్రులు శ్రద్ద చూపాలి
- తెలంగాణం
- January 31, 2021
లేటెస్ట్
- నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తరు! : జగ్గారెడ్డి
- ఈసారీ హైదరాబాద్లో 50% దాటలే
- మరో 125 ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్
- అర్హతలేని వారితో ట్రీట్మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు
- ఎన్నికల విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి: యూటీఎఫ్
- సేవలు బాగా లేవని లాయర్లపై దావా వేయలేం
- జూపార్క్లో పులి మృతి
- సివిల్స్, గ్రూప్ 1 కోచింగ్కు గ్రాండ్ టెస్ట్లు
- బీజేపీవి సెంటిమెంట్ పాలిటిక్స్
- మే 15న సీపీగెట్ నోటిఫికేషన్
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..