టీఆర్ఎస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న టీం మెంబర్

టీఆర్ఎస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న టీం మెంబర్

రిటైర్డ్ సీఐ, తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు దాసరి భూమయ్య టీఆర్ఎస్‌లో చేరారు. హుజూరాబాద్ మండలం సింగపూర్ గెస్ట్ హౌస్‌లో తన అనుచరులతో కలిసి.. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు. దాసరి భూమయ్యకు టీఆర్ఎస్ కండువా కప్పి మంత్రి హరీష్ పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో తీన్మార్ మల్లన్నకు గట్టి ఎదరుదెబ్బ తగిలినట్లయింది.