తెలంగాణం
రూ. లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిన సీఐ
భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 21న ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. పీఎస్ లో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా సీఐ సతీష్ కుమ
Read Moreకాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు.. అదిరిపోయే త్రివేణి సంగమం డ్రోన్ వీడియో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర మే 15 ను
Read Moreప్రాణహిత చేవెళ్ల మేమే పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
త్వరలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ హయాంలోనే ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేస్తామని చె
Read Moreమంత్రులతో పాటు రైతులనూ విదేశీ పర్యటనకు తీసుకెళ్లండి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విదేశీ పర్యటనలకు మంత్రులతో పాటు రైతులనూ తీసుకెళ్లాలని అన్న
Read Moreఅంబేద్కర్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి : కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్ శుభమంగళ గార్డెన్లో.. బీజేపీ నిర్వహించిన జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కొంతమంది
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ సభ కోసం.. వాగులను పూడ్చుతున్నారు : వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వర్దన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు పర్యటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ సభల కోసం వాగులు.. వంకలను పూడ్చ
Read Moreచివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర, వెలుగు: చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలంలో
Read Moreఅగ్నిగోళంలా ఆదిలాబాద్..జిల్లాలో 43. 8 ఉష్ణోగ్రత నమోదు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు దడ పుట్టిస్తున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. గడిచిన వార
Read Moreహోదా రికార్డు అసిస్టెంట్.. చేసేది చైన్మెన్ పని.. తీసుకునే జీతమూ ఎక్కువే.. చందానగర్సర్కిల్లో ఆఫీసర్ల ఇష్టారాజ్యం
మాదాపూర్, వెలుగు: ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తను పనిచేయాల్సిన పోస్టులో కాకుండా కింది స్థాయి పోస్టులో పని చేయాలని కోరుకోరు. ఒక మెట్టుపైకి ఎక్కిన తర్వాత మ
Read Moreనిర్మల్ను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం : రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి
చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని చారిత్రక, సహజ సిద్ధమైన ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి టూరిజం హబ్గ
Read Moreఅడిచర్ల మహేశ్ స్మారక టోర్నీ ప్రారంభం
బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులను అందించిన పుట్టినిల్లు బెల్లంపల్లి అని ఏసీపీ ఎ.రవికుమార్ అన్నారు. స్థానిక తిలక్ స్
Read MoreKTRకు ఊరట.. ఉట్నూరు PSలో నమోదైన FIRను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు PSలో కేటీఆర్పై నమోదైన FIRను హైకోర్టు కొట్టేసింది. గతేడాది సెప్ట
Read Moreకోతలు లేకుండా వడ్ల కొనుగోళ్లు : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి/సుల్తానాబాద్&
Read More












