V6 News

తెలంగాణం

ఆగస్టు 28 నుంచి కాంగ్రెస్ మూడో విడత జనహిత యాత్ర

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మూడో విడత జనహిత పాదయాత్ర ఈ నెల 28 నుంచి ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సో

Read More

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి :పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రాంనాథ్

బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్మల్/దండేపల్లి/బజార్ హత్నూర్/కుంటాల/నేరడిగొండ, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం

Read More

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి : భూమయ్య

నిర్మల్, వెలుగు: జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ నిర్మల్​ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య డిమాండ్ చేశారు. సోమవ

Read More

నెమళ్లు, జింకను వేటాడిన ఇద్దరి అరెస్ట్..పరారీలో మరో ఇద్దరు వేటగాళ్లు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడిన వారిని అటవీశాఖ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎఫ్​డీవో చిన్న విశ్వనాథ్​తెల

Read More

నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. సోమవారం కలెక్టరేట్ లో బెల్లంప

Read More

లారీ ఢీకొని తండ్రీకూతురు మృతి.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విషాదం

చేవెళ్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. వికారాబాద్&

Read More

అందుబాటులో 25,991 ఎంబీఏ సీట్లు

28 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను కళాశాల విద్యాశాఖ

Read More

బండి సంజయ్ వ్యాఖ్యలతోనే పెండింగ్ లో బీసీ బిల్లు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ముస్లింలకు 10 % రిజర్వేషన్లు ఇస్తున్నమని అబద్ధాలు ప్రచారం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కరీంనగర్/వరంగల్/వర్ధన్నపేట, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్

Read More

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు హైదరాబాద్, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్లే భక్తు

Read More

నాందేడ్, అకోల నేషనల్ హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహ

మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి ఎన్ హెచ్ ఏఐ అధికారులతో కలిసి పరిశీలన  మెదక్/టెక్మాల్, జోగిపేట, వెలుగు: సంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదుగ

Read More

బంగారు నాణేలు అమ్ముతామంటూ మోసం..వ్యాపారికి రూ.20 లక్షలు టోకరా

నలుగురు అరెస్ట్, సూర్యాపేటలో ఘటన చివ్వె౦ల, వెలుగు : పురాతన బంగారు నాణేలను అమ్ముతామంటూ ఓ వ్యాపారి నుంచి రూ. 20 లక్షలు తీసుకున్న వారిని పోలీసులు

Read More

నిషేధిత భూముల జాబితా.. 9 వారాల్లో సబ్‌‌ రిజిస్ట్రార్లకు అందాలి : హైకోర్టు

కలెక్టర్లకు సీఎస్‌‌ ఆదేశాలు జారీ చేయాలి: హైకోర్టు హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్‌‌ చట్టంలోని సెక్షన్‌‌ 22ఎ కిం

Read More

రాష్ట్రంలో ప్లాస్టిక్ వేస్ట్ మెనేజ్‌‌మెంట్ యూనిట్లు!

తొలి విడతగా పలు జిల్లాల్లో 90 ఏర్పాటు స్వచ్ఛ భారత్ మిషన్ కింద  క్లస్టర్ వారీగా యూనిట్లు  నాలుగైదు మండలాలకు కలిపి ఎకరా విస్తీర్ణంలో ని

Read More