తెలంగాణం

మైనారిటీలు బందీలుగా బతుకుతున్నరు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

రిజిజు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిలా మాట్లాడాలి: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్, వెలుగు: దేశంలో మైనారిటీలు పౌరులుగా కాకుండా బందీలుగా బతు

Read More

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు  ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని ఖానాపూర్ ఎమ

Read More

20 రోజుల్లో బీజేపీకి కొత్త కమిటీ : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మాకు సవాల్: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్​రావు రాజకీయ సమీకరణాలు మారినయ్ మీడియాపై దాడులను ఖండిస్తున్నట్లు వెల్లడి హైదరా

Read More

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టర్లు మెదక్​ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక

Read More

కాకతీయ యూనివర్సిటీలో పట్టాల పండుగ .. గ్రాండ్ గా 23వ కాన్వోకేషన్

387 పీహెచ్డీ పట్టాలిచ్చిన గవర్నర్​ 564 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం  హనుమకొండ/ హసన్ పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో  23వ

Read More

అక్బరుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైడ్రా మినహాయింపు ఎందుకు? : బండి సంజయ్

రాష్ట్రంలో పేదల జీవితాలకు విలువలేదా?: బండి సంజయ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుటుంబాన్ని సీఎం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఫైర్ జగిత

Read More

మత్స్య శాఖను గత ప్రభుత్వంఏటీఎంలా వాడుకుంది : మంత్రి వాకిటి శ్రీహరి

లెక్కపెట్టలేరని తక్కువ చేప పిల్లలు వేసేవారు: మంత్రి వాకిటి శ్రీహరి  తాము 80 నుంచి 110 ఎంఎంఉన్న చేప పిల్లలు పంపిణీ చేస్తామని వెల్లడి కరీ

Read More

భూ తగాదాలతోనే బంధువు హత్య..నిందితుడిని అరెస్ట్ చేసిన గజ్వేల్ రూరల్ పోలీసులు

మీడియాకు వివరాలు తెలిపిన సీఐ మహేందర్ రెడ్డి గజ్వేల్​, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ ​మండలం వేలూరులో రెండు రోజుల కింద జరిగిన రైతు హత్య కేసును

Read More

ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ టీమ్ అంటూ మోసం.. వృద్ధుడి అకౌంట్ నుంచి రూ. 4 లక్షలు మాయం..

బషీర్​బాగ్, వెలుగు: ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ టీమ్ అంటూ ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు.  హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రక

Read More

ఇవాళ (జూలై 8న) నడ్డా, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్‌‌‌‌తో రేవంత్‌‌‌‌ భేటీ !

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌

Read More

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో .. అక్రమాలు ఆపమంటే .. కొనుగోళ్లు ఆపేశారు !

ఖమ్మం మార్కెట్​లో మిర్చి వ్యాపారుల దందా జీరో వ్యాపారం, ఆర్డీకి మంత్రి తుమ్మల చెక్​  ఎక్స్ పోర్ట్ ఆర్డర్లు లేవంటూ కొనుగోలు చేయని వ్యాపారులు

Read More

వేములవాడ రాజన్నకు రూ. కోటి 99 లక్షల ఆదాయం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం ఆలయ ఓపెన్​స్లాబ్​లో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవే

Read More