తెలంగాణం
అనాథ చిన్నారులకు స్పోర్ట్ డ్రెస్ల అందజేత
మహబూబ్ నగర్, (నారాయణ పేట)వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్ వద్ద గల బాలసదనం చిన్నారులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం స్పోర్ట్స్ డ్రె
Read Moreకక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి : జడ్జి పుల్ల కార్తీక్
హై కోర్టు జడ్జి పుల్ల కార్తీక్ సిద్దిపేట, వెలుగు: కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని హైకోర్ట్ జడ్జి పుల్ల కార్తీక్ సూచించారు. శనివార
Read Moreవచ్చే నెలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓపెనింగ్ : కలెక్టర్ సంతోష్
గద్వాల కలెక్టర్ సంతోష్ గద్వాల, వెలుగు: వచ్చేనెల మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓపెనింగ్ ఉంటుందని ఆలోపు పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలని గద
Read Moreభూసేకరణలో నిబంధనలు పాటించాలి
కలెక్టర్లతో సమీక్షలో సింగరేణి డైరెక్టర్ జైపూర్, వెలుగు: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి డైరెక్టర
Read Moreపొక్సో చట్టంపై అవగాహన కల్పించాలి : అనిల్కుమార్ జూకంటి
హైకోర్టు జడ్జి అనిల్కుమార్ జూకంటి వనపర్తి, వెలుగు: చిన్నపిల్లల రక్షణ, భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన పొక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల
Read Moreస్టేట్ లెవల్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
కోల్బెల్ట్, వెలుగు: బాలబాలికలు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్అసోసియేషన్ప్రధాన కార్యదర్శి క
Read Moreస్టేడియం అభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు : ఏపీ జితేందర్ రెడ్డి
రాష్ట్ర క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం అభివృద్ధికి రూ.16
Read Moreశారీరక ఆరోగ్యం భవిష్యత్ను నిర్ణయిస్తుంది
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని, అది భవిష్యత్ను నిర్ణయిస్తుం దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
Read Moreమందమర్రి ఏరియా జీఎంగా రాధాకృష్ణ
సింగరేణిలో పలువురు జీఎంల బదిలీ కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి కొత్త జీఎంగా ఎన్.రాధాకృష్ణను నియమిస్తూ యాజమాన్యం శనివారం ఆదే
Read Moreవరదల దృష్ట్యా పకడ్బందీ రక్షణ చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్
కలెక్టర్ కుమార్ దీపక్ నస్పూర్, వెలుగు: భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రజల రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ ద
Read Moreఖైరతాబాద్ బడా గణేష్ అప్ డేట్: ఐదవ రోజు పెరిగిన రద్దీ... భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు..
హైదరాబాద్ కా షాన్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఐదవ రోజు భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ( ఆగస్టు 31 ) ఉదయం గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సె
Read Moreఅసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ సమర్ప
Read Moreవరద బాధిత ప్రాంతాలకు సహాయంపై సీఎం స్పందన భేష్ : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కామారెడ్డి జిల్లాలో వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆరు దశాబ్దాలుగా లేని వరదలు ఈసారి కామారెడ్డి,
Read More












