తెలంగాణం
హమ్మయ్యా.. ఖమ్మం సిటీ సేఫ్!.. గతేడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ఖమ్మం జిల్లాను ముంచిన భారీ వరద
పైనుంచి వచ్చిన వరదకు ఖమ్మంలో వర్షంతోడు కావడమే కారణం ఈసారి పై నుంచి వరద వచ్చినప్పుడు ఇక్కడ వర్షం లేదు.. ఇక్కడ వర్షం ఉన్నప్పుడు పైనుంచి వరద
Read Moreఫుడ్ సేఫ్టీ గాలికి..మొక్కుబడిగా దాడులు చేసి వదిలేస్తున్న ఆఫీసర్లు
సూచనలతో కూడిన నోటీసులతోనే సరిపెడుతున్న వైనం కనీసం ఫైన్లు కూడా వేయకపోవడంపై అనుమానాలు ఫైన్లు వేసే అధికారం తమకు లేదంటున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
Read Moreమూడు రోజుల పాటు కుండపోత వానకు బ్రేక్.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మెదక్
పలు చోట్ల రోడ్లు రిపేర్ కరెంట్ సరఫరా పునరుద్ధరణ బాధితులకు సహాయక చర్యలు మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో మూడు రోజుల పాటు కుండపోత వ
Read Moreఇయ్యాల ( ఆగస్టు 31 ) అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్... ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు..?
చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు? 2018లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ను బహిష్కరించిన త
Read Moreయూరియా అక్రమ రవాణాకు చెక్.. రాష్ట్ర సరిహద్దు మండలాల్లో పకడ్బందీ నిఘా
కర్నాటకలోనూ యూరియాకు డిమాండ్ బినామీ రైతుల పేర్లతో కర్నాటక రైతులకు యూరియా ఇస్తున్న ప్రైవేట్ వ్యాపారులు మహబూబ్నగర్/మక్తల్, వెలుగు: యూరియాకు
Read Moreటెన్త్ పాస్ కాలే.. పేషెంట్లకు ట్రీట్ మెంట్ ! జనగామ జిల్లాలో షాకింగ్ ఘటన
ముగ్గురు ఫేక్ డాక్టర్లు పట్టివేత.. మరో ఐదుగురు పరార్ జనగామ జిల్లాలో ఎన్ఎంసీ తనిఖీల్లో గుట్టురట్టు జనగామ, వెలుగు : టెన్త్ కూడా పాస్ కాలేదు.
Read Moreఫ్యూచర్ సిటీ ఆఫీస్ నిర్మాణానికి రూ.19 కోట్లు.. అటు సైడ్ భూముల ధరలకు రెక్కలు
మున్సిపల్ శాఖ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) ఆఫీస్ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు
Read Moreఉమెన్ జస్టిస్ లో మనమే టాప్.. తెలంగాణ హైకోర్టులో 30 మంది జడ్జిల్లో 10 మంది మహిళలే..
రాష్ట్ర హైకోర్టులో 30 మంది జడ్జీల్లో 10 మంది మహిళా న్యాయమూర్తులు 33.3 శాతంతో దేశంలోనే ముందు వరుసలో సుప్రీంకోర్టులో ఏకైక మహిళా న్యాయమూర్తి
Read More2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. 15 రోజుల్లోనే 618 ఫోన్లు ట్యాప్
2021 నుంచి 2023 వరకూ ట్యాప్ అయినవి ఇంకెన్నో? ఆ మూడేండ్ల ట్యాపింగ్ డేటా ఇవ్వండి టెలికాం సర్వీస్&
Read Moreమహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. డ్రైవర్ మృతి.. బస్సులో 30 మంది
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకుపోవడంతో ఇల్లు ధ్వంసం అయ్యింది. బస్సు ముందు భాగం పూర్తిగా డ్యామే
Read Moreపెద్ద మనసు చాటుకున్న బాలయ్య.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలు విరాళం
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన క్రమంలో.. సినీ అగ్రహీరోల నుంచి తొలిసారిగా బాలకృష్ణ స్పందించారు. సీఎం రిలీఫ్ ఫండ
Read Moreకరీంనగర్ జిల్లాలో ఘోరం.. ఏడు నెలల గర్భిణిని గొంతు కోసి చంపేశారు !
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఏడు నెలల గర్భిణిని గొంతు కోసి చంపేశారు. ఇల్లందకుంట మండలం టేకుర్తిలో ఈ దారుణ ఘటన జరిగింది. దుండగులు మహిళ గొం
Read Moreకరీంనగర్ టౌన్లో ఈ కంపెనీ తెలుసా..? 5 వేలు కడితే 50 వేలు వస్తదని నిండా ముంచేశారు !
కరీంనగర్: ఇన్సూరెన్స్ చెల్లిస్తే భారీగా లాభాలు వస్తాయంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో అంజనీ పుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ మోసానికి పాల్
Read More












